Dilip Ghosh Loses Stepson | లేటు వయసులో పెళ్లి చేసుకున్న పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ తన సవతి కొడుకును కోల్పోయారు. భార్య రింకూ మజుందర్ కుమారుడు శ్రీంజయ్ దాస్గుప్తా మంగళవారం రాత్రి తన ఫ్లాట్లో మరణించాడు.
Dilip Ghosh | బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (60) ఓ ఇంటివారయ్యారు. కోల్కతాకు దగ్గరలోని ఆయన నివాసంలో కుటుంబీకులు, దగ్గరి సన్నిహితుల సమక్షంలో అదే పార్టీకి చెందిన రింకూ మజ�
Dilip Ghosh | బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ 60 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోబోతున్నారు. ఆ పార్టీకి చెందిన రింకు మజుందార్ అనే నాయకురాలిని మనువాడనున్నారు.
Dilip Ghosh | రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లిన బీజేపీ సీనియర్ నేత పట్ల స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. గొంతు నొక్కుతానంటూ మహిళలను ఆయన బెదిరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
ECI | బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) చీవాట్లు పెట్టింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ల గౌరవా�
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కంగనా రనౌత్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథేలకు ఎన్నికల సంఘం బుధవారం వేర్వేరుగా షోకాజ్ నోటీసులు జారీ చ�
Election Commission | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా
రనౌత్లపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకులు సు�
Dilip Ghosh: దిలీప్ ఘోష్ సారీ చెప్పారు. దీదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. మమతా బెనర్జీపై ఇటీవల దిలీప్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల పట�
ఇండియా పేరును భారత్గా మార్చడం ఇష్టం లేని వారు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవచ్చునని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. ఖరగ్పూర్లో ఆదివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశ్చ�
Dilip Ghosh | ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చడం ఇష్టంలేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని పశ్చిమబెంగాల్కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో ఏర్పాటు చే�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రచారం చివ