దిలీప్ కుమార్ను పరామర్శించిన శరాద్ పవార్ | శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ ఈ ఉదయం ముంబైలోని ఖార్ హిందూజ దవాఖానలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్(98)ను ఎన్సీపీ అధినేత శరాద్ పవార్ పరామర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్. అయితే ట్రెండ్స్ ఎన్నికల ఫలితాలను తేల్చవని, ఇప్పటికీ తాము గెలుస్తామన్న ఆశ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్పై బుధవారం దాడి జరిగింది. కూచ్ బెహార్లోని సిటల్కుచి ప్రాంతంలో ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. సమీపంలో సీఎం మమ�
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శలు గుప్పించారు. మమత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లా వ్యవహరిస్తు�
కోల్కతా: పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝగ్రామ్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఎనిమిది విడుతల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు కూడా మరీ గల్లీ నేతల్లాగా విమర్శ