Game Changer | తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా వస్తున్న గేమ్ఛేంజర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. అర్ధరాత
Dil Raju | తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా (Ravi Gupta)తో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) నేడు భేటీ అయ్యారు.
సినీ పరిశ్రమపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను దిల్రాజు సమర్థిస్తున్నారా?.. అంటూ బీఆర్ఎస్ నేత రాజీవ్సాగర్ సూటిగా ప్రశ్నించారు. అనవసరంగా సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగవద్దని హితవు పలికారు.
సినీనిర్మాత దిల్రాజు సినీ ఇండస్ట్రీ పక్షమా?.. కాంగ్రెస్ పక్షమా?’ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘సినీ పరిశ్రమ పరువుతీస్�
Deputy Cm Pawan Kalyan - Dil Raju | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో నిర్మాత దిల్ రాజు (Dil raju) నేడు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంకు వెళ్లిన దిల్రాజు అక్కడనే పవన్తో సమవేశమయ్యారు. దిల�
‘గేమ్ఛేంజర్' ప్రమోషన్స్ విషయంలో ఇప్పటివరకూ నార్మల్ స్పీడ్తో వెళుతున్న నిర్మాత దిల్రాజు గేర్ మార్చారు. రీసెంట్గా అమెరికా డల్లాస్లో ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించిన ఆయన.. తెలుగు రాష్ర్టాల్లో �
సినీపరిశ్రమ నుంచి ప్రభుత్వం సెస్ వసూలు చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణం జరుగుతన్నదని, వీటి ఖర్చు కో�
Tollywood Industry Meeting | టాలీవుడ్ సినీ ప్రముఖులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచస్థాయికి తీసుకు�
సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, టాలీవుడ్కు మధ్య దూరంపెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప సినిమా నిర్మాతలు రూ.2 కోట్లు సాయం అందించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, పుష్ప-2 నిర్మాత రవిశంకర్తో కలిసి బుధవారం కి�
Tollywood | ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్తో సినీ ప్రముఖులు పలు అంశాలపై చర్చించనున్నారు.
Dil Raju | ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయాలై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ (Sreetej)ను ఇవాళ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాత అల్�
Allu Aravind |ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sreetej). ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడ