Rasamai Balakishan | తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడిన దిల్ రాజు సినిమాను తిరస్కరించాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు.
Saipallavi | తెలంగాణ సంస్కృతి, బంధాలు, భావోద్వేగాల నడుమ సాగే బలమైన కథతో ‘బలగం’ తీసి, భారీ హిట్ను అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి.. త్వరలో ‘ఎల్లమ్మ’ కథతో రానున్నారు. దిల్రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్�
‘బెనిఫిట్ షోస్కీ, టికెట్ రేట్ల పెంపుకీ ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సహకరిస్తే బావుంటుంది. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేస్తా.
‘ప్లేయర్గా ఆడుతున్నప్పుడు ఆట మీదే దృష్టి పెట్టాలి. పక్క చూపులు చూడకూడదు. నటుడిగా ఉన్నప్పుడు పాత్రపైనే దృష్టి పెట్టాలి. ఇతర వ్యవహారాల్లో వేలు పెట్టకూడదు.’ అని నట దర్శకుడు ఎస్.జె.సూర్య అంటున్నారు. ‘గేమ్�
Game Changer | తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా వస్తున్న గేమ్ఛేంజర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. అర్ధరాత
Dil Raju | తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా (Ravi Gupta)తో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) నేడు భేటీ అయ్యారు.
సినీ పరిశ్రమపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను దిల్రాజు సమర్థిస్తున్నారా?.. అంటూ బీఆర్ఎస్ నేత రాజీవ్సాగర్ సూటిగా ప్రశ్నించారు. అనవసరంగా సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగవద్దని హితవు పలికారు.
సినీనిర్మాత దిల్రాజు సినీ ఇండస్ట్రీ పక్షమా?.. కాంగ్రెస్ పక్షమా?’ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘సినీ పరిశ్రమ పరువుతీస్�
Deputy Cm Pawan Kalyan - Dil Raju | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో నిర్మాత దిల్ రాజు (Dil raju) నేడు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంకు వెళ్లిన దిల్రాజు అక్కడనే పవన్తో సమవేశమయ్యారు. దిల�
‘గేమ్ఛేంజర్' ప్రమోషన్స్ విషయంలో ఇప్పటివరకూ నార్మల్ స్పీడ్తో వెళుతున్న నిర్మాత దిల్రాజు గేర్ మార్చారు. రీసెంట్గా అమెరికా డల్లాస్లో ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించిన ఆయన.. తెలుగు రాష్ర్టాల్లో �
సినీపరిశ్రమ నుంచి ప్రభుత్వం సెస్ వసూలు చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణం జరుగుతన్నదని, వీటి ఖర్చు కో�