మాట్ల తిరుపతి అద్భుతంగా ఆలపించిన ఆత్మీయ పాటను దీక్షాదివస్ సందర్భంగా విడుదల చేసినందుకు ఆనందంగా ఉన్నదని, కేసీఆర్ ఉద్యమస్ఫూర్తికి నిదర్శనమని మాజీ ఎంపీ సంతోష్కుమార్ కొనియాడారు.
‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణనిరాహార దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసిందని మాజీ మంత్రులు సబితారెడ్డి, మహమూద్ అలీ పేర్కొన్న
కేసీఆర్ వారసత్వాన్ని.. నాయకత్వాన్ని.. ఉద్యమ స్ఫూర్తిని పునికి పుచ్చుకొని తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుదామని దీక్షాదివస్ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి తుల ఉమ, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడ�
అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగాలను, పోరాట వ్యూహాలను, నాయకత్వ పటిమను చరిత్రలో చిరస్థాయిగా నిలుపడమే లక్ష్యంగా శుక్రవారం జిల్లా కేంద్రాల్లో బీఆర్�
కేసీఆర్ దీక్షా, పట్టుదల వల్లనే తెలంగాణ రాష్ట్రం నేడు ప్రపంచ పటంలో నిలిచిందని, దీనికి కేసీఆర్ తప్ప ఏ ఒక్కరూ కారణం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్�
తెలంగాణపై కుట్రల ప్రయత్నాలు జరుగతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చక హైదరాబాద్లో పచ్చ జెండాల ఊరేగింపు జరిగిందని శాసన మండలి మాజీ చైర్మన్, మేడ్చల్ జిల్లా దీక్షా దివస్ ఇన్చార్జి స్వామి�
దీక్షాదివస్ చారిత్రాత్మకమైనదని మాజీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంల�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చేసిందని మాజీ మంత్రులు సబితారెడ్డి, మహమూద్ అలీ గుర్తు చేశారు. శుక్రవారం శంషాబాద్
ఉమ్మడి జిల్లాలో దీక్షా దివస్ సక్సెస్ అయింది. జిల్లా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమాలకు గులాబీ దళం పోటెత్తింది. ప్రధానంగా నాడు కేసీఆర్ అరెస్టయిన అల్గునూర్లో నిర్వహించిన సభకు వేలాదిగ�
ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగకపోయి ఉంటే నేటికీ తెలంగాణ రాష్ట్రం ఒక కలగానే మిగిలిపోయేది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అడియాశే అయ్యేది. కానీ, ఒక్కడిగా ఉద్యమాన్ని ఆరంభించి, నాలుగు కోట్ల ప్రజలను ఏకతా�
కేసీఆర్ సచ్చుడో... తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమ రథసారథి.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు నవంబర్ 29ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం�
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్న 2009 నవంబర్ 29వ తేదీకి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమాన్ని ములుపుతిప్పిన చారిత్రాత్మక ద�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాటంతోనే తెలంగాణ కల సాకారమైందని, ఆ ఉద్యమం భావితరాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు ప్రశంసించారు. కేసీఆర్ తెలంగ�
అది కరీంనగర్, తీగలగుట్టపల్లెలోని కేసీఆర్ భవన్.. 2009 నవంబర్ 29వ తేదీ. ఒకవైపు దేశవ్యాప్తంగా ఉత్కంఠ.. మరోవైపు ఏం జరుగుతుందోనన్న ఆతృత.. కేసీఆర్ భవన్ చుట్టూ జరిగే ప్రతి కదలికను 24 గంటలు డేగకళ్లతో చూస్తున్న నాట�