రాష్ట్రంలో కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం పోయిందని, ఈ తరుణంలో ప్రజలను చైతన్యం చేద్దామని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లి ఎండగడుదామని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కొప్పుల �
భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది మహాత్మాగాంధీ అయితే తెలంగాణకు స్వాతంత్య్రాన్ని తెచ్చింది మాత్రం కేసీఆర్ అని శాసనమండలి మాజీ చైర్మన్, దీక్షాదివస్ మేడ్చల్ జిల్లా ఇన్చార్జి స్వామిగౌడ్ అన్నారు.
KTR | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ భారీ విజయం సాధించడం ఖాయమని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో దీక్షాదివస్ సన్నాహక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు �
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల్లో ఉద్యమ అగ్గి రగిల్చిన నవంబర్ 29వ తేదీ నాడే కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం, రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికవడం చకచక�
ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు.. నవంబర్ 29వ తేదీన ఉమ్మడి జిల్లాలో భారీ ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ సన్నద్ధం అవుతున్నద�
ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడంతో తెలంగాణలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా అప్పటి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిందని, అ
Deeksha Divas | తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్(KCR) 2009, నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను స్మరిస్తూ ఖతర్లో మంగళవారం దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాత మార్చిన విధాత కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భవిస్తేనే ఇక్కడి ప్రజల గోస తీరుతుందని, రాత మారుతుందని నమ్మిన ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమ�
తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం దీక్షాదివస్ అని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం బహ్రెయిన్లో ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దీక్షాదివస�
ప్రజారోగ్యంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుకు 2 చొప్పున 300 వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ తలపెట్టిన మొక్కవోని దీక్షతోనే అరవై ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. ఉద్యమ జ�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన ఘనుడు కేసీఆర్ అని టీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి అన్నారు. దీక్షాదివస్ సందర్భంగా మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్(బీఆ
minister errabelli dayakar rao | తెలంగాణ రాత మార్చిన విధాత కేసీఆర్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దీక్షా దివస్ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రా