ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడంతో తెలంగాణలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా అప్పటి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిందని, అ
Deeksha Divas | తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్(KCR) 2009, నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను స్మరిస్తూ ఖతర్లో మంగళవారం దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాత మార్చిన విధాత కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భవిస్తేనే ఇక్కడి ప్రజల గోస తీరుతుందని, రాత మారుతుందని నమ్మిన ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమ�
తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం దీక్షాదివస్ అని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం బహ్రెయిన్లో ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దీక్షాదివస�
ప్రజారోగ్యంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుకు 2 చొప్పున 300 వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ తలపెట్టిన మొక్కవోని దీక్షతోనే అరవై ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. ఉద్యమ జ�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన ఘనుడు కేసీఆర్ అని టీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి అన్నారు. దీక్షాదివస్ సందర్భంగా మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్(బీఆ
minister errabelli dayakar rao | తెలంగాణ రాత మార్చిన విధాత కేసీఆర్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దీక్షా దివస్ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రా
కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర సాదన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోద్యమ నేత సీఎం కేసీఆర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాదించిన తెలంగాణ జాతి
ఇబ్రహీంపట్నం : తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న నిర్వహించిన దీక్షా దివస్కు నేటికి 12 ఏండ్లు. ఈ సందర్భంగా సోమవారం ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతర�
చార్మినార్ : సమైక్యరాష్ట్ర సంకెళ్లను తెంచి తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరుసల్పిన యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారని మొఘల్ఫుర డివిజన్ టిఆర