IND vs ENG 4th Test : రసవత్తరంగా సాగుతున్న రాంచీ టెస్టు(Ranchi Test)లో టీమిండియా పట్టు బిగిస్తోంది. స్టార్ స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్ యాదవ్లు విజృంభించడంతో ఇంగ్లండ్ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. మరికాసే�
IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓపెనర్ జాక్ క్రాలే(51 : నాటౌట్ 77 బంతుల్లో 6 ఫోర్లు) బజ్ బాల్ ఆటతో హాఫ్ సెంచరీ బాదాడు. జడేజా బౌలింగ్లో సింగిల్ తీసి సుదీర్ఘ ఫార్మాట్�
IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఫీట్ సాధించాడు. ఈ మధ్యే 500ల వికెట్ల క్లబ్లో చేరిన యశ్ సొంత గడ్డపై 350వ వికెట్ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర�
IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో భారత జట్టు మూడో రోజు తొలి సెషన్లోనే ఆలౌటయ్యింది. యంగ్స్టర్ ధ్రువ్ జురెల్ (90 : 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అసమాన పోరాటంతో టీమిండియా 300 స్కోర్ కొట్టింది. మూడో రోజు కూడా జురెల
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో భారత్ కష్టాలు (Team India) కొనసాగుతున్నాయి. ఉదయం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే టీమ్ఇండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 219 పరుగుల ఓవర్నైట్ స్కోర్ను ఆదివారం ఆటను ప్రారంభించిన ధ్రు
Dhruv Jurel: ధ్రువ్ జురెల్ కీపింగ్తో ఆకట్టుకుంటున్నాడు. రాంచీ టెస్టులో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. జడేజా బౌలింగ్ రాబిన్సన్ రివర్స్ స్వీప్ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. అయితే ఆ బంతిని ధ్రువ్ జురెల
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్(England)స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగడంతో టపటపా వికెట్లు కోల్పోయి 319 పరుగులకే ఆలౌటయ్యింది. పేసర్ సిరాజ్...
IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు(Team India) నల్ల బ్యాడ్జిలతో ఆడుతోంది. టీమిండియా క్రికెటర్లంతా మూడో రోజు చేతికి నల్ల రిబ్బన్ కట్టుకొని మైదానంలోకి దిగారు. ఇటీవల�
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో టీమిండియా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(132), రవీంద్ర జడేజా (112)ల సెంచరీలకు తోడు.. అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్(46) ధనాధన్ ఆడడంతో 445 పరుగులు కొట్�
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా(Team India)కు ఊహించిన విధంగా పెనాల్టీ పడింది. ఐసీసీ నియమాల ప్రకారం అంపైర్ జోయల్ విల్సన్(Joel Wilson) రోహిత్ సేనకు 5 పరుగుల జరిమానా విధించాడు. భారత జ
IND vs ENG 3rd Test : వైజాగ్ టెస్టు విజయంతో జోరుమీదున్న టీమిండియా(Team India) రాజ్కోట్లోనూ రఫ్ఫాడిస్తోంది. తొలి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(112) శతకాలతో భారీ స్కోర్ చేసిన భారత్.. రెండో రోజు తొలి సెషన
ఎన్నో భావోద్వేగాల కలయిక భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్ వేదికైంది. ఎన్నాళ్లో వేచిన హృదయం అన్న రీతిలో ఏండ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతూ జాతీయ జట్టు పిలుప�
IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో కీలకమైన మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. రాజ్కోట్(Rajkot)లో జరుగుతున్న ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్పై...