రెండు దశాబ్దాల క్రితం ధర్మస్థలలో తన కుమార్తె అదృశ్యమైందని, ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని ఒక తల్లి చేసిన ఆరోపణ చుట్టూ భిన్నమైన వాదనలు, సరిపోలని కాలక్రమం అలుముకుంది.
Dharmasthala | తన కూతురు కూడా ధర్మస్థలకు వెళ్లి అదృశ్యమైందని సుజాత భట్ అనే మహిళ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. కానీ సుజాత భట్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రం పలు సందేహాలకు తావిస్తోంది. నిజాన�
ధర్మస్థల ఆలయ పాలకుల ఆదేశం మేరకే ఒకే ప్రదేశంలో 70-80 మృతదేహాలను తానే స్వయంగా పాతిపెట్టానని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ప్రధాన సాక్షి, హక్కుల కార్యకర్త వెల్లడించారు.
Dharmasthala excavation | కర్ణాటకలోని ధర్మస్థల 13వ ప్రాంతంలో తవ్వకాలను సిట్ చేపట్టింది. అయితే రెండు రోజుల పాటు జరిపిన తవ్వకాలలో ఎలాంటి మానవ అవశేషాలు బయటపడలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తవ్వకాలను బుధవారం ముగించారు.
Pralhad Joshi | కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ధర్మస్థలలో చేపట్టిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దీంతో సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం సిద్�
Dharmasthala: ధర్మస్థలిలో డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో.. సామూహిక ఖనన ప్రదేశాల్ని గాలిస్తున్నారు. నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఇవాళ పాయింట్ నెంబర్ 13 సైట్ వద్ద సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న�
Dharmasthala | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల (Dharmasthala) సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును చేధించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) జరుపుతున్న తవ్వకాల్లో పురుషుడి అస్థిపంజరం (Male Skeleton) �
అది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా. అక్కడ ధర్మస్థల అనే ఓ పుణ్యక్షేత్రం ఉన్నది. పరమశివుడు ఇక్కడ మంజునాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్యక్షేత్రం.. మర్డర్ మిస�
Hyderabad to Karnataka |ఈ వేసవిలో కర్ణాటక టూర్ వెళ్లాలని ఉందా? అయితే మీకోసం ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని ఉడిపి - శృంగేరి, ధర్మస్థల, కుక్కే, మంగళూరు తదితర ప్రాంతాలను చూసేందుకు సూపర్ ప