బంగారం, వెండి దుకాణాల్లో ఈసారి ధనత్రయోదశి సందడి పెద్దగా కనిపించలేదు. మంగళవారం ఉదయం ఆరంభం నుంచే నీరసంగా మొదలైన వ్యాపారం.. రాత్రిదాకా అంతంతమాత్రంగానే సాగింది. దీంతో అధిక ధరలు కొనుగోళ్లకు అడ్డంకిగా మారాయన్
Stock Market | ధన త్రయోదశి వేళ దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడింది. ముగింపు దశలో ఒక్�
ధన్తేరాస్ సందర్భంగా వినియోగదారులకు షాక్నిస్తూ బంగారం ధరలు భగ్గుమన్నాయి. శనివారం హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి తులం ధర ఒక్కసారిగా రూ.830 మేర ఎగబాకి రూ.51,280కి చేరింది.