చట్ట విరుద్ధంగా అస్సాంలో ఉంటున్న బంగ్లా దేశీయులను రాత్రి వేళ బలవంతంగా వారి దేశంలోకి నెట్టేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Muhammad Yunus : ఇంతకాలం బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనస్ ఇండియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. తన పదవి నుంచి దిగిపోయే వేళ చేసిన ప్రసంగంలో ఇండియాలోని సెవెన్ సిస్టర్స్ గురించి ప్రస్తావిం
Om Birla : లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్ వెళ్లనున్నారు. అక్కడ ఈ నెల 17న బంగ్లా ప్రధానిగా తారిఖ్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఓంబిర్లా దేశ ప్రతినిధిగా హాజరుకానున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే క్రమంలో విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత ఇటీవల ఢాకాలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. తాజాగా శుక్రవారం నాడు ప్రార్థనల అనంతరం పలువురు భారత వ
Tarique Rahman | బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) యాక్టింగ్ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) స్వదేశానికి తిరిగివచ్చారు. సుమారు 17 ఏళ్లపాటు లండన్ నుంచి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించిన ఆయన.. కుటుంబంతో కలిసి ఇవాళ ఢాకా (Dhaka) �
Bangladesh Protests | పొరుగుదేశం బంగ్లాదేశ్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి (Bangladesh Protests). తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
Bangladesh | బంగ్లాదేశ్కు చెందిన సాంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హదీ సింగపూర్లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల తలకు బుల్లెట్ గాయంతో తీవ్రంగా గాయపడ్డ హదీ ఆరు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సింహం (Lioness Escape) కలకలం సృష్టించింది. జూ నుంచి పారిపోయిన ఓ ఆడ సింహం (Lionees) రెండున్నర గంటలపాటు అధికారులను హడలెత్తించింది. ఢాకాలోని మీర్పూర్ (Mirpur) ప్రాంతంలో ఉన్న ఓ జూలో (Dhaka Zoo) తన బోనులో నుంచ�
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అతిపెద్ద స్లమ్ కోరలిలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 1,500కు పైగా ఇళ్లు కాలిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలు, గర్భిణులు, పిల్లలు రాత్రంతా చలిలోన�
మహిళల కబడ్డీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఈ టోర్నీ ఫైనల్స్కు ప్రవేశించింది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీస్లో భారత్.. 33-21తో ఇరాన్ను చిత�
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను భూకంపం వణికించింది. శుక్రవారం ఉదయం సంభవించిన ఈ విపత్తుతో బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు కొద్దిసేపు నిలిచిపోయింది.
Earthquake | పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.