Bangladesh | బంగ్లాదేశ్ (Bangladesh) వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం (Bangladesh Air Force training fighter jet) సోమవారం ఢాకా (Dhaka)లోని ఓ స్కూలు భవనం (school building)పై కూలిపోయిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం ఢాకాలోని ఓ స్కూలు భవనంపై కూలిపోగా 16 మంది విద్యార్థులు సహా 20 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు, పైలట్ కూడా ఉన్నారు. మరో 171 మంది గాయపడ్డారు.
Satyajit Ray: ఫిల్మ్ ఫిగర్ సత్యజిత్ రేకు చెందిన పూర్వీకుల ఇంటిని బంగ్లా సర్కారు కూల్చివేస్తోంది. అయితే ఆ కూల్చివేత నిర్ణయంపై పునరాలోచన చేయాలని భారత ప్రభుత్వం కోరింది.
Bangladeshi Immigrants Deported | సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుజరాత్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో వారి చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు.
Muhammad Yunus | బంగ్లాదేశ్ ఎన్నికలపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది (2026) జూన్ మధ్య ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చని చెప్పారు.
బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రహమాన్ చారిత్రక నివాసంపై బుధవారం మూక దాడి జరిగింది. దుండగులు ఈ బంగళాకు నిప్పు పెట్టి, విధ్వంసం సృష్టించారు. పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక
Bangladesh | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ (Mujibur Rahman) ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు.
Manmohan Singh | మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మృతి పట్ల బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్కు దౌత్యపరమైన లేఖ పంపింది. విద్యార్థుల నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వదిలి ఢిల్�
Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఇవాళ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్కు లేఖను రాసింది. 77 ఏళ్ల హసీనా.. గత ఆగస్టు 5వ తేదీ నుంచి ఇండియాలోనే నివసిస్తున్నారు.
బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన బంగ్లాదేశ్ ఎట్టకేలకు దానిపై యూ టర్న్ తీసుకుంది. హిందువులపై దాడులు నిజమేనని అంగీకరించింది.
Sheikh Hasina | పొరుగు దేశం బంగ్లాదేశ్లో (Bangladesh) పరిస్థితులపై షేక్ హసీనా తొలిసారి స్పందించారు. అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలు తదితరులపై జరిగిన హింసాత్మక ఘటనలను ఉగ్రదాడులుగా పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామాతో నెలకొన్న హింసలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, హిందూ మైనారిటీలు, హసీనా మద్దతుదారులే లక్ష్యంగా అల్లరిమూకలు హింసకు తెగబడ్డాయి.