రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులపాటు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం తెలి
మహిళల భద్రతకు, ము ఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన టీ-సేఫ్ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మకతకు ముందడుగు అని డీజీపీ బీ శివధర్రెడ్డి పేరొన్నారు.
రాష్ట్రంలోని హోంగార్డులకు ఎట్టకేలకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల రైజింగ్డే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యా�
సీఐడీ విభాగంలో నేర విశ్లేషణ, సాంకేతికత కోసం క్రైమ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎనాలసిస్ పేరుతో ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నదని, రక్షించాల్సిన పోలీసులే అక్రమంగా కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మెదజ్ జిల్లా బీఆర
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం అరైవ్ అలైవ్ రోడ్సేఫ్టీ అవగాహన కార్యక్�
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు మంగళవారం రాష్ట్ర డీజీపీ బి.శివధర్రెడ్డిని హైద�
‘దేశంలోనే తెలంగాణ పోలీస్శాఖ ప్రథమ స్థానంలో ఉన్నది. ఆ స్థాయిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీలుగా మీపైనే ఉన్నది’ అని డీజీపీ బీ శివధర్రెడ్డి ఉద్బోధించారు.
కంకరతో వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ అతివేగం.. నిర్లక్ష్యంతోనే మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం జరిగిందని డీజీపీ శివధర్రెడ్డి స్పష్టం చేశారు. మీర్జాగూడ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించి మీ
భారీ వర్షాల కారణంగా రెండు రైళ్లు నిలిచిపోగా.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేసి మానవతా సాయం చేసిన పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందిం�