నిర్మాణాత్మక పోలీసింగ్పై దృష్టి సారించినట్లు రాష్ట్ర డీజీపీ బీ శివధర్రెడ్డి తెలిపారు. ఖమ్మంజిల్లా పర్యటన సందర్భంగా ఆదివారం పోలీస్హెడ్ క్వార్టర్స్కు చేరుకున్న డీజీపీ సాయుధ పోలీసుల నుంచి గౌరవవంద�
బర్ క్రైం మోసాలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్ క్రాక్డౌన్కు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సీఐ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్రెడ్డికి హుజూరాబాద్ ఎమ్మెల్య�
గతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్లుగా పనిచేసిన అధికారులంతా అంకితభావంతో, ప్రజలతో మమేకమై సమర్థవంతమైన సేవలు అందించి సైబరాబాద్ కమిషనరేట్కు విశిష్ట స్థానాన్ని తీసుకువచ్చారని డీజీపీ శివధర్రెడ్డి అన్నార�
విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు పోలీస్ సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు �
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ పోలీస్ శివధర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పో�
Harish Rao | కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఖాకీ బుక్ అందరికి సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శివధర్ రెడ్డి గార
అందివచ్చిన సాంకేతికతను పోలీసింగ్కు జోడిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తామని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. శనివారం పోలీసు అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
పోలీసుల మీద, అధికారయంత్రాంగం మీద చాలా విమర్శలు చేస్తున్నారు.. ఎమర్జెన్సీ పాలన అని కొందరు మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ ఉంటే మీతో ఇలా మాట్లాడుతామా? ఎమర్జెన్సీ పాలన ఉంటే మీరు అందరూ లోపల (జైళ్లో) ఉండేవాళ్లు’ �
Traffic Challan | ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించిన వారి బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణలో పెరిగిన హత్యలు, అత్యాచారాలను పోలీస్ శాఖ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జైళ్ల శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.