రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో శాంతిభద్రలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా జిల్లా పోలీస్, కమిషనర్ కార్యాలయాలను కొత్త జిల్లాల్లో నిర్మిస్తున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. సిరిసి�
వేములవాడ కల్చరల్ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్తో కలిసి రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధ
హైదరాబాద్ : నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95శాతం పూర్తయ్యాయని, మూడు నెలల్లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ �
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) ఐదేండ్ల(2016-2021) ప్రగతిపై డీజీపీ పట్నం మహేందర్రెడ్డి సోమవారం బుక్లెట్ విడుదల చేశారు. టీఎస్ఎస్పీలో అనేక రకాల సంస్క�
రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం షీ భరోసా సైబర్ల్యాబ్ ప్రారంభంలో డీజీపీ ఎం మహేందర్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య�
డీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేర నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి సూచించారు. వివిధ నేరాల్లో నిందితులకు చట్టప్రకారం శిక్షల
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : సీఎస్ సోమేశ్కుమార్ | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, నీ�
100కు ఫోన్ చేయగానే 5నిమిషాల్లో పోలీస్ సేవలు భరోసా సెంటర్ ఏర్పాటుతో మరింత భద్రత మహిళల భద్రతకు రాష్ట్ర పోలీసులు విశేష కృషి భరోసా కేంద్రం భవన నిర్మాణానికి హోంమంత్రి శంకుస్థాపన పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల�
అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 5ఎస్ (సార్ట్, సెట్ ఇన్