ఎత్తయిన కొండలు. పచ్చని వనాలు. గలగలపారే మానేరు జలాలు. పక్కనే శివకేశవ ఆలయాలు. ప్రకృతి రమణీయతతో, ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నది ‘భీముని మల్లారెడ్డిపేట’. ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రంగా, భక్తుల కోరికలు తీ�
geetha jayanthi ( గీతా జయంతి స్పెషల్ ) | నరుడి అభ్యున్నతికి నారాయణుడు బోధించిన జీవనసారం గీత. ఇక్కడ నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు. నరుడు.. ఆ రోజు ఒక్క అర్జునుడే! ఈ రోజు.. మనమంతా! మాయామోహితుడైన అర్జునుడిని ఉద్ధరించడాని�
veerabrahmendra swamy temple | తెలుగు రాష్ట్రాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియని వారు ఉండరు. ఆయన భవిష్యవాణి వినని వారూ ఉండరు. అదే పోతులూరి స్వామి మఠం మన తెలంగాణలోనూ ఉందని చాలామందికి తెలియదు. మెదక్ జిల్లా ర
shaligram | సాలగ్రామాలు అనే పేరు తరచూ వినిపిస్తుంది. సనాతన కుటుంబాల్లో సాలగ్రామ అర్చనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దైవానికి ప్రతీకలుగా భావించే సాలగ్రామాలు సహజ సిద్ధంగా ఏర్పడినవి. నేపాల్లోని గండకీ నదిలో దొరుకుత
తండ్రి జన్మ నక్షత్రంలో కొడుకు, తల్లి జన్మ నక్షత్రంలో కూతురు పుడితే దోషమా? – ప్రసూన, మెదక్ ఏకస్మన్నేవ నక్షత్రే భ్రాత్రోర్వా పితృ పుత్రయోఃప్రసూతిశ్చేత్తయోర్మృత్యు ర్భవేదేకస్య నిశ్చితః॥ తండ్రి పుట్టిన
Gudipadu | వేంకటేశ్వరుడు గిరిజన ప్రియుడు. తొలి రోజుల్లో తిరుమల దేవుడి పూజారులు గిరిజనులేనంటారు. కొండజాతులతో కొండలరాయుడి బంధుత్వాన్ని అనేక కీర్తనల్లో వర్ణించాడు అన్నమయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ‘పా�
ప్రత్యేక పూజలు, వ్రతాలు చేసేటపుడు, వివాహ సమయంలో కంకణం ఎందుకు ధరిస్తారు? – లిఖిత, రామన్నపేట శుభకార్యం సమయంలో కంకణాన్ని మణికట్టుకు ధరించాలని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఒక సంకల్పానికి, ధర్మానికి కట్టుబడి ఉ�
Gautama Buddha | ఒకనాడు గౌతమ బుద్ధుడి దగ్గరికి అయిదుగురు పండితులు వచ్చి తమ వివాదాన్ని పరిష్కరించమని కోరుతారు. వాళ్లలో ఒకరు ‘భగవంతుడు ఇలాంటివాడు, అలాంటివాడు, అతణ్ని పొందటానికి మార్గం ఇదని నా గ్రంథం అంటున్నద’ని చెబ
దైవాన్ని చేరుకోవటమే మనిషి జీవితానికి చివరి గమ్యం. మరి ఆ దైవాన్ని చేరుకోవటం ఎలా? అందుకు అనుసరించాల్సిన మార్గం ఏమిటి? ఎలాంటి సాధన మార్గాన్ని అవలంబించాలి? ఇంకా ఎన్నో సందేహాలు! దైవ సన్నిధిని చేరుకోవడానికి తొ�
‘అణిమాది అష్టసిద్ధులు..’ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఏమిటీ సిద్ధులు? ఏ సాధన అయినా ‘సిద్ధి’ కోసమే! సాధన క్రమంలో ఒక్కోదశ దాటేకొద్దీ సాధకులకు కొన్ని సిద్ధులు ప్రాప్తిస్తుంటాయి.
తిరుమల : శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర�
ఎవరైనా మరణిస్తే, మృతుని దాయాదులు పది రోజులు మైల పాటించాలని చెబుతారు! ఎందుకు? – కవిత, తూప్రాన్ ‘జాయతే సమానే వంశే’ ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దాయాదులు, జ్ఞాతులు. వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా పది రోజ�
ramakrishna paramahamsa | ఓ సారి ఓ భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు. తన ఇంట్లో లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసిన పూజల గురించి డాంబికాలు పలుకుతూ ఉంటాడు. పైగా అలాంటి భారీగా చేసే ఉపచారాలతో భగవంతుడు ప్రసన్నుడవుతాడన�