ఎవరైనా మరణిస్తే, మృతుని దాయాదులు పది రోజులు మైల పాటించాలని చెబుతారు! ఎందుకు? – కవిత, తూప్రాన్ ‘జాయతే సమానే వంశే’ ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దాయాదులు, జ్ఞాతులు. వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా పది రోజ�
ramakrishna paramahamsa | ఓ సారి ఓ భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు. తన ఇంట్లో లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసిన పూజల గురించి డాంబికాలు పలుకుతూ ఉంటాడు. పైగా అలాంటి భారీగా చేసే ఉపచారాలతో భగవంతుడు ప్రసన్నుడవుతాడన�
అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో మల్లన్న ఆలయ ఉప ఆలయంగా కొనసాగుతున్న ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగు�
jagadguru adi shankaracharya | అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఒక్కటి చేసిన భారతీయ తత్వవేత్త ! దేశంలోని పాషాంఢ మతాలను రూపుమాపి సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేసిన సిద్ధాంతవేత్త !! బౌద్ధ, జైన మతాల ప్రాబల్యంతో క్షీణ
పూడూరు : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో జరిగిన తిరుమలనాథస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే మహేశ్�
Samantha | నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తీరు పూర్తిగా మారిపోయింది. ఆమె కొత్తగా కనిపిస్తోంది. ముందులా కాకుండా చాలా పద్ధతులు మార్చుకుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోయింది. ఆలయాల చుట్టూ తిరుగుతూ �
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మి తాయారమ్మ వారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ విశేష పూజలందుకుంటు
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో తనను తాను సంపూర్ణంగా అర్థం చేసుకునే మహిళ మనశ్శాంతితో జీవిస్తుందని చెప్పింది కథానాయిక అమలాపాల్. సముద్రతీరంలో అందాలు ఆరబోస్తూ ఈ భామ తీయించుకున్న ఫొటోలు సోషల్మీడియ
షాద్నగర్ : అన్ని వర్గాల ప్రజలు భక్తి భావంతో మెలుగాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని రుద్రాక్ష శివహనుమాన్ దేవాలయం ఆవరణలో దేవాలయం ప్రారంభోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించ�
సత్తుపల్లి : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవకమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సత్తుపల్లి సీఐ రమాకాంత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అనుమతి http://policepo
Vinayaka Chavithi | గణపతికి తులసి దళం సమర్పించకూడదని చెబుతారు ఎందుకు? వినాయక చవితి రోజు మాత్రం తులసి సమర్పించడం వెనుక కారణం ఏమైనా ఉన్నదా? నాక్షతైః అర్చయేద్విష్ణుంన తులస్యా గణాధిపం!అనేది శాస్త్ర ప్రమాణం. అక్షతలతో వి�
కూతురు/ కొడుకు పెండ్లి చేసిన తర్వాత ఏడాది వరకు యజమాని తీర్థ యాత్రలు చేయకూడదని అంటారు ఎందుకు? యాత్రలకు వెళ్తే దోషమా ? తాటి లక్ష్మణ్, హైదరాబాద్ పెండ్లి అనేది శుభకార్యం. కూతురుకు గానీ, కొడుకుకు గానీ పెండ్లి