తిరుపతి, జూన్ 17: ఆలయాల్లో పుష్పయాగం నిర్వహించడానికి చాలా కారణాలున్నాయి. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల కానీ, అధికార అనధికారుల వల్ల కానీ, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక �
ఆయా సంప్రదాయాల ఆధిక్యతా భావంలో అవగాహన లేని వ్యక్తులు.. ‘విజ్ఞానశాస్త్రం, ఆధ్యాత్మిక మార్గం’ అన్నవి రెండూ పరస్పర వ్యతిరేక క్షేత్రాలుగా, మార్గాలుగా భావిస్తారు. పరమ సత్యసూత్రమైన మహాదైవ విభూతిని, విశ్వహితా�
తిరుపతి, మే 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం బదులు భోగితేరుపై శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిదంరాజస్వామివారు దర్శనమిచ్చారు. కో
తిరుపతి,మే 23: ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిం�
తిరుమల, 9, మే: కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం నక్షత్రసత్ర మహాయాగం నిర్వహిస్తున్నట్�
‘దేవుడొక్కడే’ అని మానవులందరూ అంగీకరించినా, దేవాలయాల దగ్గరికి వచ్చేటప్పటికి ‘ఇది మా దేవాలయం కాదు, ఇందులో ఉన్నది మా దేవుడు కాదు. ఈ గుడికి నేను పోనక్కర్లేదు, పోను’ అన్న భావన కొందరిలో సహజమై పోతున్నది. ఇంతవరకు
కలశం : వ్రతాలు, ప్రత్యేక పూజలు చేసే సమయంలో కలశం ఏర్పాటు చేస్తాం. కలశం ఈ సృష్టికి ప్రతీక. ప్రత్యేక మంత్రాలు పఠిస్తూ కలశ స్థాపన చేస్తారు. కలశంపై కొ బ్బరికాయను ప్రతిష్ఠిస్తారు.
మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్ఫ్రైడే సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరేగించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.