తిరుపతి, ఆగస్టు: పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణస్వామివారి ఆలయంలో రేపు పవిత్రోత్సవం జరుగనున్నది. అందుకోసం ఈరోజు ఉదయం ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. అలాగే సాయంత్రం 6 గంటలకు అంకు
చాతుర్మాస కాలం ‘ఆషాఢశుక్ల (జూన్ లేదా జులై) ఏకాదశి (శయన) నుండి ప్రారంభమై కార్తీకశుక్ల (అక్టోబర్ లేదా నవంబర్) ఏకాదశి (ఉత్థాన) తిథివరకు కొనసాగుతుంది. చాంద్రమాన కాలగమనానికి చెందిన ఈ నాలుగు నెలలనే ‘చాతుర్మాస�
తిరుపతి, 2021 జూలై 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్ప
తిరుపతి, జూలై: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. కరోనా కారణంగా ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అ
తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహ�
తిరుపతి, జూలై: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఈ ఉత
తిరుమల, జూలై: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ప్రతి ఏటా ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీవారి పాదాల వద్ద తిరుమల తిరుపతి దేవస్థాన అర్చక బృందం ప్రత్యేకంగా అలంక�
తిరుపతి, జూలై : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జ�
తిరుపతి, జూలై : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి పార్వేట ఉత్సవం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఆస్థానం నిర్వహించారు. అందులో భా
తిరుపతి, జూలై : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ రేపటి నుంచి 24వరకు తిరుచానూ�
‘అజ’ శబ్దానికి పరబ్రహ్మ, మేక లేక గొర్రె’ అని అర్థం. అజ ముఖమనగా బ్రహ్మదృష్టి- జ్ఞానదృష్టితో సృష్టిని పరబ్రహ్మమయంగా దర్శించడం. జ్ఞానదాత అయిన మహేశ్వరుడు దక్షునికి అజ-బ్రహ్మ దృష్టి అనుగ్రహించాడని పరమార్థం! �
సంసార సుఖ సంప్రాప్తి సన్ముఖస్య విశేషతఃబహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణశ్శరణం మమ. ‘శ్రీకృష్ణ’ శబ్దంలోనే ఆకర్షణ ఉంది. ‘కృష్ణ’ అంటే ‘నలుపు’ అని అర్థం. శూన్యప్రదేశమంతా నలుపులోనే కనిపిస్తుంది. వెలుగుకు వెనుక చీక�
తిరుమల, జూన్, 20: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి దగ్గర భోగ శ్రీ�