రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, నవంబర్ 26 : ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవి�
Ashtalakshmi ఆర్కేపురం : కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారిని శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల�
ఎల్బీనగర్ : ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడు ప్రీతమ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నర్సింహరెడ్డి కూతురు జ్యోత్స్నల వివాహ
చంపాపేట : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధే లక్ష్యంగా డివిజన్ కమిటీలు పనిచేయాలని ఎల్బీనగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గత వారంలో నియామకమైన టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ నూతన కమిటి �
మన్సూరాబాద్ : అనాథ విద్యార్థులకు సమాజంలోని మంచి చెడుల పట్ల అవగాహన కల్పించేందుకు యువత ముందు కు రావడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివ�
వనస్థలిపురం : తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర స్ఫూర్తిదాయకమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చింతలకుంటలోన�
వనస్థలిపురం : కాప్రాయి చెరువు వరదకు శాశ్వత పరిష్కారం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం వరద మల్లింపు పైప్లైన్ పనులను పరిశీలించారు. గుర్ర
మన్సూరాబాద్ : కష్టపడి పనిచేసే వారికి టీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా సముచిత స్థానం లభిస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చంద్రపురికా�
సైదాబాద్ : అఘాయిత్యంతో పాటు దారుణ హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం సింగరేణికాలన�
మన్సూరాబాద్ : ప్రజల భద్రత కోసం కాలనీ సంక్షేమ సంఘాలు విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతిన
ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సాగర్ రింగ్రోడ్డులో భారీ పెయింటింగ్తో నివాళి ఎల్బీనగర్, జూన్ 8: కొవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని ఎల�
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సహాయం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స.. చికిత్సకు అయ్యే ఖర్చులు భరిస్తానన్న సుధీర్రెడ్డి ఎల్బీనగర్, మే 26: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్ప�