వనస్థలిపురం : స్వయం ఉపాధిరంగంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, యువత వాటిపై దృష్టి సారించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. హస్తినాపురం ఉర్మిళనగర్ సమీపంలో న
వనస్థలిపురం : నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయనగర్ పార్కులో మార్నింగ్ వాక్
ఎల్బీనగర్ : ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో పేదలు, అనాథలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చలి తీవ్రత నేపథ్యంలో ది సురక్ష ఫౌండేషన్
హయత్నగర్,నవంబర్ 28: హయత్నగర్ డివిజన్లోని దత్తాత్రేయనగర్ కాలనీలో మార్చి వరకు డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హామీనిచ్చారు. ఆదివార
రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, నవంబర్ 26 : ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవి�
Ashtalakshmi ఆర్కేపురం : కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారిని శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల�
ఎల్బీనగర్ : ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడు ప్రీతమ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నర్సింహరెడ్డి కూతురు జ్యోత్స్నల వివాహ
చంపాపేట : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధే లక్ష్యంగా డివిజన్ కమిటీలు పనిచేయాలని ఎల్బీనగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గత వారంలో నియామకమైన టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ నూతన కమిటి �
మన్సూరాబాద్ : అనాథ విద్యార్థులకు సమాజంలోని మంచి చెడుల పట్ల అవగాహన కల్పించేందుకు యువత ముందు కు రావడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివ�
వనస్థలిపురం : తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర స్ఫూర్తిదాయకమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చింతలకుంటలోన�