వనస్థలిపురం : కాప్రాయి చెరువు వరదకు శాశ్వత పరిష్కారం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం వరద మల్లింపు పైప్లైన్ పనులను పరిశీలించారు. గుర్ర
మన్సూరాబాద్ : కష్టపడి పనిచేసే వారికి టీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా సముచిత స్థానం లభిస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చంద్రపురికా�
సైదాబాద్ : అఘాయిత్యంతో పాటు దారుణ హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం సింగరేణికాలన�
మన్సూరాబాద్ : ప్రజల భద్రత కోసం కాలనీ సంక్షేమ సంఘాలు విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతిన
ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సాగర్ రింగ్రోడ్డులో భారీ పెయింటింగ్తో నివాళి ఎల్బీనగర్, జూన్ 8: కొవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని ఎల�
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సహాయం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స.. చికిత్సకు అయ్యే ఖర్చులు భరిస్తానన్న సుధీర్రెడ్డి ఎల్బీనగర్, మే 26: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్ప�
మన్సూరాబాద్, మే 5 : వ్యాక్సిన్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. 40 ఏండ్లు నిండి న ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగ