వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజైన బుధవారం అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు దసరా పండుగ వేడుకలను జిల్లా ప్రజలు ఆనందోత్సహాల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమైనాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మాలలు వేసుకున్నారు. ఎర్రగుంటపల్లిలోని పరివార సమేత శ్రీ ద�
జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం మహార్నవమి మహిషాసురమర్దిని దేవి(సిద్ధి ధాత్రీ) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్�
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కొనసాగుతున్న వేడుకలు శుక్రవారం 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా నిత్య పూజా కార్యక్రమాలు �
చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు నిర్వహించే పండుగ దసరా. మన తెలంగాణలో ఇదే అతిపెద్ద పండుగ. ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ పండుగను శనివారం ఘనంగా జరుపుకోనున్నారు.
‘జయ జయహే మహిషాసుర మర్ధిని, రమ్యక వర్ధిని శైల స్తుతే’ సర్వ మంత్రాలు, వేలాది శాస్ర్తాలు ఆ జననివే. ఆ తల్లి అనుగ్రహమే భక్తులకు కొండంత అండ. చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా అశ్వయుజ శుద్ధ దశమి వేళ విజయ దశమి
భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన బుధవారం భద్రకాళీ అమ్మవారు సరస్వతీమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రక్తబీజహ దుర్గా క్రమంలో అమ్మవారికి పూజారాధన చేశారు.
విజయదశమిని పురస్కరించుకొని మండల కేంద్రం వెల్దుర్తిలో శ్రీ వేంకటేశ్వర ఆలయంలో దుర్గాభవానీ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ శోభాయాత్రను బుధవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. దుర్గామాల ధరిం�
జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి వేడుకలు విజయ దశమితో ముగిశాయి. మండపాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలకు మంగళవారం ఉత్తరపూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు.