నగరంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఐదో రోజు గురువారం శ్రీరుద్రేశ్వరీదేవిని శ్రీలలితా మహాత్రిపుర సుందరిగా అలకరించారు. ఉదయం ప్రత�
మండలంలోని చిట్కుల్ గ్రామ శివారు మంజీరానది తీరాన వెలిసిన చాముండేశ్వరి ఆలయంలో ఐదో రోజు గురువారం నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవ
శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజైన బుధవారం ఆయాచోట్ల వివిధ అలంకారాల్లో దర్శనమివ్వగా భక్తులు విశేష పూజలు గావించారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో అమ్మవారు మహాలక్ష�
దేవీ శరన్నవరాత్రోత్సవాలు ముగియడంతో గురువారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల్లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు.
దేవీ శరన్నవరాత్రోత్సవాలు విజయదశమితో ముగిశాయి. నగరంలో వందలాదిగా అమ్మవారి విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచే అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది.