దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం అమ్మవార్లు పలు అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో భాగంగా భద్రకాళీ అమ్మవారు దుర్గా అలంకరణలో భక్తుల�
శివ్వంపేటలో కొలువుతీరిన శ్రీబగలాముఖి శక్తిపీఠంలో శుక్రవారం అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం బగలాముఖీ అమ్మవారికి మహాపూజలు, మ�
దసరా దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని లలితాదేవీమా�
నగరంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఐదో రోజు గురువారం శ్రీరుద్రేశ్వరీదేవిని శ్రీలలితా మహాత్రిపుర సుందరిగా అలకరించారు. ఉదయం ప్రత�
మండలంలోని చిట్కుల్ గ్రామ శివారు మంజీరానది తీరాన వెలిసిన చాముండేశ్వరి ఆలయంలో ఐదో రోజు గురువారం నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవ
శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజైన బుధవారం ఆయాచోట్ల వివిధ అలంకారాల్లో దర్శనమివ్వగా భక్తులు విశేష పూజలు గావించారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో అమ్మవారు మహాలక్ష�
దేవీ శరన్నవరాత్రోత్సవాలు ముగియడంతో గురువారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల్లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు.
దేవీ శరన్నవరాత్రోత్సవాలు విజయదశమితో ముగిశాయి. నగరంలో వందలాదిగా అమ్మవారి విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచే అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది.