గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని తాటికల్, నర్సింహాపురం, మర్రూర్, మోదినిగూడెం, వల్లభాపురం గ్రామాల్లో ఎస్డీఎఫ్ ని�
గులాబీ అధినేత కేసీఆర్తోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని సిద్దిపేట జడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి అన్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగియనున్న సందర్భంగా సోమవారం మండల కే�
గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండంలోని మెండోనిరాయి తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ స�
‘పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల అభివృద్ధి, పచ్చదనం పరిశుభ్రతలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దే’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార�
గ్రామాల దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం కేశంపేట మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో క�
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నెలాఖరుతో ప్రస్తుత పాలకవర్గాల కాలపరిమితి ముగియనుండగా.. ఫిబ్రవరిలో కొత్తగా ఎ న్నికైన వారు పగ్గాలు చేపట్టాల్సి ఉన్నది. అయితే, కాంగ్రెస్ సర్కార్�
పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. అనుముల మండలం తిమ్మాపురం, గుర్రంపోడ్ మండలంలోని తెరాటిగూడెం, చేపూర్, పాల్వాయి, తానేదార్పల్లి గ్రామాల్లో శనివారం �
గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందుతా యని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం కౌడిపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీప�
స్వరాష్ట్రంలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో గ్రామాలకు పెద్దమొత్తంలో నిధులు వస్తున్నాయని తెలిపారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్ర
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ‘పర్మినెంట్' ఆకాంక్ష నెరవేరనున్నది. కొన్నేండ్లుగా ఎదురు చూస్తున్న రెగ్యులరైజ్ను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. దీంతో గ్రామాల అభివృద్ధిలో కీలకంగా మారిన �
Boinapally Vinod Kumar | రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడిత సతీష్కుమార్ అన్నారు.
ఏజెన్సీ గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, మారుమూల గ్రామాలకు సైతం సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, �
సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపేట వేశారు. ప్రతి గ్రామాల్లో మౌలిక సదుపాయా లు కల్పించడానికి నిధులు మంజూరు చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ నర్సాపూర్లో హరితహారంలో భాగంగా ము ఖ్యఅతిథిగా వచ్చిన స�
గ్రామాల్లోని సర్పంచ్లు, అధికారులు సమష్టిగా కలిసి అభివృద్ధి పనులను చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. దోమ మండలం దోర్నాల్పల్లి గ్రామంలో గురువారం కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ సంచిత్