గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ఒక్కో మండల ప్రాదేశిక నియోజకవర్గానికి రూ.10 లక
మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు,
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం నస్కల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా గ్రామ
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎనలేని కృషి చేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. సోమ వారం ‘పల్లె పల్లెకు పైలెట్' కార్యక్రమాన్ని ఏకాంబరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్
సీఎం కేసీఆర్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మంగళవారం ఆయన సిరిపురం, పుణ్యపురం గ్రామాల్లో రూ.61 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి �
కందుకూరు : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అ�
బీఎస్ఎన్ మూర్తి | సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కంది, మామిడిపల్లి, తునికిల్ల తండా గ్రామాలను ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి సందర్శించారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని పాఠశాలలో ఆయన పరిశీలించి విద్యా