అమ్మ మరణించినా... ఆమె కళ్లు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని అమ్మ కళ్లను మట్టికో... నిప్పుతో ఆర్పించకుండా.. పుట్టెడు దుఃఖంలో కూడా మరో ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించడానికి మృతురాలి కుటుంబం నేత్రదానం చేసి అందరికీ స్ఫ
గోదావరిఖని పట్టణంలో ఒక భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వడంలో రామగుండం బల్దియా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. షాపింగ్ మాల్ నిర్మాణానికి పర్మిషన్ ఇస్తే ఒకే మొత్తం�
అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నా కామారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. కాంటాలు, బస్తాల తరలింపు వేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 14,690 మంది రైతుల నుంచి 96 వేల మెట్రికల్ టన్నుల ధాన్యాన్ని సే�
దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగ�
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 10 నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదు. గత మార్చిలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 112.8 డాలర్లు
బెదిరింపులకు వణకలేదు. బేరాలకు లొంగలేదు.. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్కరికి వందకోట్ల డబ్బు ఎరవేసినా.. విధేయతనే చాటుకున్నారు. ‘తెలంగాణ నాట్ ఫర్ సేల్' అని కుండబద్దలు కొట్టారు. రివర్స్ ఆపరేషన్తో అమిత్ష�
అంతర్జాతీయ మార్కెట్ల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ప్రస్తుతం ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం కంపెనీలు తగ్గించటం లేదు. గత ఫిబ్రవరిలో బ్యారల్ ధర
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ఆంధ్రా పాలకుల పెత్తనానికి తెరదించి స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. నేడు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు �
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకం ములుగు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ప్రభుత్వం నిషేధం విధించినా అధికారులు అమలు చేయడంలేదు. అనుకూలంగా ఉన్నాయని ప్రజలు, తక్కువ రేటుకు వస్తున్నాయని దుకాణదారులు పాల
తెలంగాణలో జరుగుతున్న ఐటీ రంగం అభివృద్ధిని విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు, కేంద్రప్రభుత్వం, పలు రాష్ర్టాల సీఎంలు కీర్తించారు. రాష్ర్టావతరణ తర్వాత ఎనిమిదేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
కుత్బుల్లాపూర్ డివిజన్, పద్మానగర్ ఫేస్-2లో ముస్లింలు, హిందువులు, క్రిష్టియన్ల కోసం ఒకే దగ్గర మూడు గ్రేవ్యార్డుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రూ.1.50 కోట్ల నిధులు కేటాయించారు. దాదాపుగా ఏడాద�