నిరుద్యోగుల నిరసనలతో నగరం దద్దరిల్లింది. సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పె�
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో మరమ్మతు పనులన్నింటినీ ఈ నెల 20లోపు పూర్తి చేయాలని, వాటి చిత్రాలను తన కార్యాలయానికి పంపాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు.
మహాశివరాత్రి సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నల్లమలలోని భౌరాపూర్లో ఆదివాసీల జాతరను అధికారికంగా నిర్వహించారు. లింగాల మండలం భౌరాపూర్ ఆలయానికి పలు జిల్లాల నుంచి విచ్చేసిన చెంచుల సమక్షంలో శుక్ర
వచ్చే విద్యా సంవత్సరానికి వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశానికి గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు, దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డీ జనార్దన్ తెలిపారు.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ హేమంత్ బోరడే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి�
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డులోగల బొక్కలగుట్ట పంచాయతీలోని గాంధారిఖిల్లా మైసమ్మ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు సదర్ల భీమన్న గజాల (కర్ర విగ్రహాలు) వద్ద ప్రధాన పూజారులు పసుపు, కుంకు
కాంట్రాక్టరు నుంచి రూ. 84 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు బుధవారం హాజరుపరిచారు.
ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కల
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పెద్దఎత్తున ఐఏఎస్లు, ఐపీఎస్లను బదిలీ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ బదిలీలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత�
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో 2023 - 24 విద్యా సంవత్సరంలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకు
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు(సీఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్య�
కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో రహదారులు లేని గిరిజనతండాలకు ప్రభుత్వం బీటీ రోడ్లు మంజూరు చేసింది.
భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏల్లో పైలట్ ప్రాజెక్టు ఆరు క్లస్టర్లు.. 300 మంది రైతులు గిరిజన సంక్షేమశాఖ వినూత్న ప్రయోగం హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గిరి పుత్రులను ప్రకృతి సేద్యం వైపు మ�