హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న టెలికాం సెటప్పై హైదరాబాద్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం యూనిట్ దాడి చేసింది. చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న టెలికం సెంటర్పై సోదాలు చేసి సెషన్ ఇనిషియే�
కేంద్ర బడ్జెట్లో వివిధ టెలికం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించగా, అందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కే లక్ష కోట్లకుపైగా ఇవ్వనున్నారు. అందులో బీఎస్ఎన్ఎల్ ఆధునీకరణ, పున
Telecom | చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఫోన్ నంబర్ డిస్ కనెక్ట్ చేస్తామన్న కాల్స్ ఫేక్ కాల్స్ అని, వాటిని నమ్మవద్దని టెలికం శాఖ అడ్వైజరీ జారీ చేసింది.
DOT | సిమ్ కార్డు సర్వీసు నిలిపివేస్తారనే పేరుతో సైబర్ మోసగాళ్లు మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరించి.. రకరకాల మోసాలకు పాల్పడుతున్నారని కేంద్ర టెలికం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి కాల్స్ ను నమ్మొద్�
సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సైబర్ మోసాలపై ఉక్కు పాదం మోపడానికి బల్క్గా (ఒకేసారి ఎక్కువ మొత్తంగా) సిమ్ కార్డుల జారీ చేసే విధానాన్న
Mobile Tracking | మొబైల్ ఫోన్ పోయిందా.. నో ప్రాబ్లం.. ఐఎంఈఐ ఆధారంగా సీఈఐఆర్ లో నమోదు చేస్తే సరి.. ఆ ఫోన్ ఎవరి దగ్గర, ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకోవడం చాలా ఈజీ..
టెలికం మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశంలో పంద్రాగస్టుకల్లా 5జీ టెలికం సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2022 ఆగస్టు 15నాటికి 5జీ సేవలు ప్రారంభయ్యేలా చూడాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాల్ని అం�
కాల్ డాటా, ఇంటర్నెట్ రికార్డులపై టెల్కోలతో టెలికం శాఖ న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కస్టమర్ల కాల్ డాటా, ఇంటర్నెట్ వినియోగం రికార్డులను కనీసం రెండేైండ్లెనా భద్రపర్చాలని టెలికం సంస్థలను టెలికం శాఖ ఆదేశించ�
న్యూఢిల్లీ: మనమేదో సీరియస్గా పని చేసుకుంటూ ఉంటాం. ఏదో తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరిదో అని మనం ఆ ఫోన్ ఎత్తకపోయినా.. పదే పదే చేస్తుంటారు. తీరా అంత అర్జెంట్ ఏంటా అని ఫోన్ ఎత్తితే అవతల
న్యూఢిల్లీ: టాటా సన్స్ అనుబంధ టాటా కమ్యూనికేషన్స్లో కేంద్రం 10 శాతం వాటాను వదులకున్నది. టాటా సన్స్ అనుబంధ సంస్థ పనాటోన్ ఫిన్వెస్ట్కు ఆఫ్ మార్కెట్ ట్రేడ్ కింద కేంద్రం తన 10 శాతం వాటాను విక్రయ�