ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూములను కాజేసేందుకు అధికారులు నకిలీ పత్రాలు సృష్టించి రంగం సిద్ధం చేశారు. ఇళ్లులేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఏళ్ల తరబడి నివాసముంటున్న పేదలకు న్యాయం చేసే ఉద్ద�
గ్రామ రెవెన్యూ అధికారులను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జాక్ చైర్మన్ గోల్కొండ సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం గన్ఫౌండ్రీలోని మీడియా ప్లస్ ఆడిటోరియ�
రంగారెడ్డి జిల్లాలో భూములకు డిమాండ్ పెరగడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. చివరకు గుట్టలను సైతం వదలడం లేదు. ఫలితంగా జిల్లాలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలో కరిగిపోతు
రెవెన్యూశాఖ పటిష్టంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఇతర శాఖల్లో డిప్యూటేషన్లపై పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను తిరిగి వెనక్కి రావాలని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే అన్ని శా ఖలు, విభా
ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయాన్ని మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గట్టమ్మ వద్ద తాత్కాలిక దుకాణాల ఏర్పాటు, ఇతర అంశాలపై జాకారం జీపీ పాలకవర్గ సభ్యులతో పాటు పూజారులతో తన కార్యాలయం�
ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఔరా అనిపించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్వహించిన స్టాఫ్ నర్సు పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడ
ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్స్, పంచాయతీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ తది
ఆదిలాబాద్లో రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న జిల్లా ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో అధికారి, సిబ్బంది రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికార�
రెవెన్యూశాఖలో పని చేస్తున్న వీఆర్ఏల సర్దుబాటులో మరో ముందడుగు పడింది. వీరిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకనుగుణంగా నిర్ణయం తీసుకొని సర్దు
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 36 కు లాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో 67.30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూశాఖ శుక్రవారం ఉత్తర�
ధరణి పోర్టల్ ప్రభుత్వం కొత్త ఆప్షన్ను జోడించింది. ‘సోల్డ్ ఔట్' ఇబ్బందులు, ‘99999’ పేరుతో వచ్చిన ఖాతాల పరిషారానికి రెవెన్యూ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.