హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతుల కల్పనపై ప్రభుత్వం అపాయింట్మెంట్ అథారిటీని నియమించింది.
సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ను అథారిటీగా నియమిస్తూ తాజాగా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.