హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని చెరువులున్నాయి.. వాటి ఎఫ్టీఎల్, బఫర్జోన్ వివరాలను తేల్చాలి.. క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేసి రిపోర్టులను మూడు నెలల్లోగా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ�
అధిక వర్షాల కారణం గా ముంపునకు గురై రైతువేదికలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. అక్కెనపల్లిలో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసి�
సిద్దిపేట జిల్లాలోని రామలింగేశ్వర స్వామి ఆలయ భూములకు రక్షణ కరువైంది. కొందరు ఆలయ భూములకు ఎసరు పెట్టారు. ఏకంగా రికార్డులు మార్చేసి పట్టాలు చేయించుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. రెవెన్యూ శాఖలోని అవినీతి �
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) విధివిధాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మే�
పేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే తమ ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివ�
సంగారెడ్డిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని మంజీరా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాణయ్య, విఠల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజ�
ఆస్తి ఎంత ఉన్నా.. కూర్చుని తింటే కరిగిపోతుందంటారు. అదేరీతిన భూమి వందల ఎకరాలు ఉన్నా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే అవి హారతి కర్పూరం అవుతాయి. అందుకు నిదర్శనమే.. మియాపూర్లోని హెచ్ఎండీఏ భూములు.
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చ�
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో పని చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పాత్రికేయులు పనిచేయాలని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో సైబరాబాద్ ప్రెస్ క్లబ్ లోగోను ఆయన
కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కార్యనిర్వాహక వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగింది. మూడు నెలల్లోనే హస్తం పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని శాఖల్లోనూ చోటు చేసుకున్న బ�
రాష్ట్రంలో ముగ్గురు రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ..ప్రభుత్వం సోమవారం జీవోను జారీ చేసింది. హైదరాబాద్ యూఎల్సీలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న వెంకట ఉపేందర్ రెడ్డిన�