విద్యుత్తు స్తంభాలకు అనుమతి లేని కేబుళ్లను తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనుమతి ఉన్న కేబుళ్లను మాత్రమే ఉంచాలంది. అనుమతులు ఉన్న వాటిని గుర్తించి కొనసాగించాలంది. అనుమతి ఉన్న వా�
విద్యుత్తు శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా డిస్కంల పరిధిలో చేయి తడపనిదే పనికావడం లేదు. కాసుల దందాకు మరిగిన ఇంజినీర్లు, సిబ్బంది వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. విసుగుచెందిన విన
వెంగళరావునగర్లోని ఒక వ్యక్తిగత నివాస గృహం.. అందులో మొత్తం ఏడు విద్యుత్తు కనెక్షన్లు వాడుకలో ఉన్నాయి. ఈ మొత్తం విద్యుత్తు కనెక్షన్ల నుంచి 29 కిలోవాట్ల విద్యుత్తు వినియోగమవుతున్నది. కాంట్రాక్టెడ్ లోడ్ �
‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చి.. గవర్నమెంట్ మారంగానే ప్రస్తుతం ఎందుకు విద్యుత్తు సరఫరాలో కోతలు పెడుతున్నారు. విధుల్లో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. పనిచేయడం ఇష్టం లేకపోతే బ�
ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరిన ఏడాది వయస్సు గల చిన్నారిని సకాలంలో దవాఖానకు తరలించి మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ బ్లూకోల్ట్స్ పోలీసులు ఔదార్యాన్ని చాటుకున్నారు. శ్రీరాంపూర్కు చెందిన బాబు�
విద్యుత్తు శాఖలో అత్యంత కీలకమైన తెలంగాణ విద్యుత్తు ప్రధాన తనిఖీ అధికారి (సీఈఐజీ) పోస్టు ఎవరికి దక్కుతుందన్న అంశమిప్పుడు హాట్టాపిగా మారింది. ఈ పోస్టును ఓ ఆంధ్రా అధికారి ఎగరేసుకుపోయేందుకు విశ్వప్రయత్నా
నిమిషం కూడా కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నామని సాక్షాత్తూ విద్యుత్తు శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి డబ్బా కొడుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. విద్యుత్తు సరఫరా విషయంలో ఆ శాఖకు ఫ�
విద్యుత్తు శాఖలో పదోన్నతులకు ఏడున్నరేండ్ల తర్వాత గ్రహణం వీ డింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో ఆదివారం ఏకంగా 2,263 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు.
అదానీ గ్రూప్ కంపెనీకి చెందిన అదానీ పవర్కు మేలు చేసేలా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యుత్తు సవరణలు చేసింది. పొరుగు దేశం బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం అంతిమంగా అదానీ పవర్కు ఇబ్బందిగా మార
విద్యుత్శాఖలో జరుగుతున్న పనుల వివరాలను మీడియాకు లీకు చేయొద్దని, ఇప్పటికే విద్యుత్శాఖ చాలా బదనాం అ యిందని కాంట్రాక్టర్ల సమావేశంలో పలువురు విద్యుత్ అధికారులు మొరపెట్టుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ మండలంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బుధవారం సాయంత్రం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడ�
గృహజ్యోతి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని మండల విద్యుత్శాఖ ఏఈ నరేందర్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని ముద్దెంగూడ గ్రామంలో సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి విద్యుత్ వినియోగదారుల ను�
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చూడాలని టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సూచించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి గురువారం ప్రభాకర్రావు స�