ఉపాధ్యాయుల మ్యుచువల్ (పరస్పర) ట్రాన్స్ఫర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సీనియార్టీ ఆధారంగా గతంలో జీవో 317 ప్రకారం బదిలీలు జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో సర్వీసులో జూనియర్ అయిన వారు కొందరు కోరుకున్న �
సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ఆవరణలో వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఉద్యోగులందరికీ పే స్కేల్ వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యన�
పోస్టింగ్ ఇచ్చిన నాలుగు రోజులకే బదిలీ చేస్తామంటూ డీఈఓ నుంచి ఫోన్లు వస్తుండటంతో కొత్తగా పోస్టింగ్ల్లో చేరిన టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టుమని వారం గడవక ముందే బదిలీపై మరో ప్రాంతంలో రిపోర్ట్
2008 డీఎస్సీ మెరిట్ జాబితా తప్పులతడకగా ఉన్నదని, లిస్టులో ఉన్నవారికి కాదని ఇతరులకు ఉద్యోగాలిస్తున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో ఉద్యోగాలు రానివారికి తిరిగి ఒప్పంద ప్రాతిపద
ఉద్యోగాలు వచ్చాయన్న ఆనందం వారిలో లేనే లేదు.. కొలువులో చేరాలా.. వద్దా అనే మీమాంసలో ఉన్నారు.. సర్కార్ కొలువే లక్ష్యంగా చదివి 2008 డీఎస్సీలో ఎంపికై ఉద్యోగం దక్కించుకోలేకపోయిన అభ్యర్థులు అనేక పోరాటాలు చేస్తూ వ�
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ఉంది ఖమ్మం జిల్లా విద్యాశాఖకు చెందిన సైన్స్ మ్యూజియం పరిస్థితి. ఈ మ్యూజియాన్ని సిద్ధం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని చర్యలూ తీసుకున్నారు.
ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు, టీసీ బుక్కుల జారీలో డబ్బు వసూలు ఆరోపణలపై హనుమకొండ డీఈవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శ్రీవాణిని సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర�
ఉట్నూర్ ఎంపీ డీవో కార్యాలయ ఆవరణలో మంత్రి తన్నీరు హరీశ్రావు నేతృత్వంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు శనివారం ఖానాపూర్ నుంచి పెద్ద సంఖ్య లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.
ఉపాధ్యాయ బదిలీలతోపాటు పదోన్నతులనూ ఆన్లైన్లోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. శనివారం డీఈవోలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు సమీక్షించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై పలు సూచనలు
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో సదరు ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆన్లైన్తోపాటు నాలుగు సెట్లను సంబంధిత డీడీవోల ద్వారా డీఈవో కార్యాలయంలో అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తం గా ఉపాధ్యాయల బదిలీలల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వచ్చా యి. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కొత్త అప్లికేషన్లు 203రాగా, ఇది వరకు దరఖాస్తు చేసుకున్న 1,712 మంది తమ దరఖా
కేజీబీవీల్లో ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలను గురువారం సమగ్ర శిక్ష అధికారులు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. శుక్రవారం డీఈవో ఆఫీసుల్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహిస్తా
కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది. మన ఊరు - మన బడిలో భాగంగా అన్ని వసతులు కల్పిస్తున్నది. విద్యార్థులను చదువుతోపాటు ఆట పాటల్లోనూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నది. ఇక బ
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు.