Yenkepally | దశాబ్దాలుగా సాగుచేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్న భూమిని, ఇప్పుడు ప్రభుత్వం గుంజుకోకుండా రక్షించుకునేందుకు రైతులు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. ఆదమరిచి కునుకు వేసినా.. అధికారులు ఎ
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బసవన్న చౌరస్తా వద్ద నిర్మించిన దుకాణ సముదాయాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం నేలమట్టం చేశారు. ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన పది శాతం స్థలంలో కొందరు అక్రమంగా ద�
హనుమకొండ జిల్లా హంటర్రోడ్డులో సర్వేనంబర్ 125కేలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కుటుంబ సభ్యుల నిర్మాణాలను గ్రేటర్ కార్పొరేషన్ టౌన్ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చివేశారు. �
వివాదాస్పద పార్కు స్థలంలో నిర్మించిన ప్రహరి నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన గంటల వ్యవధిలోనే అక్రమార్కులు మందీమార్బలంతో మళ్లీ ఫెన్సింగ్ వేశారు. అడ్డుకోబోయిన సంక్షేమ సంఘం ప్రతినిధులపై �
బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు, అక్రమ నిర్మాణాలని ఇండ్లు, పలు భవంతులను కూల్చి సామాన్యుల జీవితాలను చిన్నా భిన్నం చేసిన హైడ్రా (కాంగ్రెస్ ప్రభుత్వం) శిథిలాల తరలింపునకు ఇప్పుడు వెతుకులాట మొదలు పెట్టింది. హైడ్�
పెద్దపల్లి జిల్లాలో అక్రమ నిర్మాణాల పనిపట్టేందుకు కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, నీటిపారుదల, ల్యాండ్ సర్వేయర్, తదితర శాఖలతో టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా కే�
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మం డలం నాగ్సాన్పల్లి శివారులోని శిల్ప వెంచర్లో వాగును ఆక్రమించిన విషయం తెలిసిందే. దీంతో పలు తెలుగు దినపత్రికల్లో వచ్చిన వరుస కథనాలతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాం తి
హైడ్రా తరహాలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని టైలర్ వెనుక భాగంలో వైకుంఠధామం పక్కన ఉన్న ప్రభు�
అక్రమాలకు తావిచ్చిందెవరు? సాధారణ ప్రజల్లో ఆశలు రేకెత్తించి, సక్రమాలకు తిలోదకాలిచ్చి దుర్మార్గం వైపు నడిపించిందెవరు? ఈ పాపానికి ఒడిగట్టిందెవరు? కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇబ్బడిముబ్బడిగా వెల
బేగంపేట్ డివిజన్ మాతాజీనగర్లోని సర్వేనం. 194/8/1లో సుమారు 10 ఎకరాల ఎఫ్టీఎల్ స్థలంలో చేపట్టిన వివాదాస్పద నిర్మాణాలతో పాటు అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను బేగంపేట్ జీహెచ్ఎంసీ అధికారులు కూలగొట్టార
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండో రోజు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తొండుపల్లి పరిధిలో హమిదుల్లానగర్కు వెళ్లే రోడ్డులో అనుమతి లేకుండా ప్రహరీ నిర్మించడంతో గురువారం కూల్చివేశా�