Cyber Crime: 80 ఏళ్ల వృద్ధుడిని ఓ మహిళ దారుణంగా మోసం చేసింది. పలు రకాల పేర్లతో పరిచయం చేసుకుని అతని వద్ద నుంచి రెండున్నర ఏళ్లలో 9 కోట్లు కాజేసింది. మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న ఆ వృద్ధుడు ప్రస్తుత�
నడక సర్వరోగ నివారిణి అని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఇప్పుడు మరో అధ్యయనం కూడా అదే విషయాన్ని నొక్కిచెప్పింది. హృద్రోగాలు, మధుమేహం, మతిమరుపు, కుంగుబాటు వంటి వాటి కారణంగా ముందుగా చనిపోయే ముప్పును నడక తగ్గి�
‘పెండ్లి చేయండి.. పిచ్చి కుదురుతుంది’ అంటూ మన పెద్దలు చెప్పిన మాటలను వింటుంటాం. అయితే వాస్తవానికి పెండ్లి చేస్తే పిచ్చి తగ్గడం మాట దేవుడెరుగు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని, పెండ్లి కాని వారి కన్నా అయిన వార
గుండెకు మేలుచేసే ఆహార పదార్థాలు డెమెన్షియాను ఢీ కొడతాయని తేలింది. హార్వర్డ్ యూనివర్సిటీ, చైనాలోని మరికొన్ని యూనివర్సీటీలకు చెందిన పరిశోధకులు 55 ఏండ్లు, ఆపై వయసు కలిగిన 10,000 మంది నుంచి ఐదేండ్లపాటు సేకరించ�
ఒంటరితనంతో బాధపడుతున్న వ్యక్తులు, సామాజిక సంబంధాలు సరిగాలేక తీవ్రమైన అసంతృప్తితో బతికేవాళ్లు ‘డిమెన్షియా’ (చిత్త భ్రంశం) బారినపడే ముప్పు 30 శాతం ఎక్కువగా ఉంటుందని తాజా నివేదిక ఒకటి తేల్చింది.
హైదరాబాద్, జూన్ 19th, 2024: కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత డిమెన్షియా (మతిమరుపు) అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. పిల్లలకు అప్పుడే ఫోన్ చేసినా, చేయలేదనుకుని మళ్లీ మళ్లీ చేయడం, మధ్యాహ్నం ఏం త
వైద్య నిపుణులే విస్మయం చెందే ఘటన ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. ఓ 64 ఏండ్ల వృద్ధురాలి మెదడులో కదులుతున్న ఏలికపామును చూసి వైద్యులు షాక్కు గురయ్యారు. ఇది ప్రపంచంలోనే మొదటి కేసని వెల్లడించారు.
ఒక అస్పష్టమైన వాసన ముక్కుపుటాలకు తాకినప్పుడు.. మనం గత స్మృతుల్లోకి వెళ్లడాన్ని.. ఏదో ఓ సందర్భంలో అనుభూతించే ఉంటాం. అంతేకాదు. ఆ వాసనతో ముడిపడిన జ్ఞాపకాలు కూడా మనసులో మెదులుతాయి.
Gingivitis బ్రష్ చేసుకున్నాక కానీ, దంతాల మధ్య ఖాళీని దారంతో శుభ్రం చేసుకునే ఫ్లాసింగ్ ప్రక్రియ తర్వాత కానీ ఉమ్మి గులాబీ రంగులో పడితే.. అది చిగుళ్ల వ్యాధికి సంకేతం. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే చిగు�
టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ (Kedar Jadhav) తండ్రి ఈరోజు అదృశ్యమయ్యాడు. పూనేలో ఉంటున్న జాదవ్ తండ్రి (Mahadev Jadhav) మహదేవ్ జాదవ్ (75) సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. దాంతో, ఈ క్రికెటర్ అక్కడి అలంకార�
Dementia:కోటి మందికిపైగా వృద్ధుల్లో మతిమరుపు ఉన్నట్లు ఏఐ స్టడీ పేర్కొన్నది. జర్నల్ న్యూరోఎపిడమాలజీలో ఆ రిపోర్టును పబ్లిష్ చేశారు. బ్రిటన్, అమెరికా దేశాల తరహాలో డిమెన్షియా వ్యాధి ఇండియాలోనూ ఉన�