Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. గురువారం జరుగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం పార్టీ పెద్దలు సమయం ఇస్తే వారిని కలిసి హైడ్రాతోపాటు మంత్రివర్గ విస్తరణపై చర�
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అతిశి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భేటీలో పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
SUV Stolen | చోరీ చేసిన ఎస్యూవీని దొంగలు రాజస్థాన్లో వదిలేశారు. క్షమించాలని కోరడంతోపాటు ‘ఐ లవ్ ఇండియా’ అని రాసిన పేపర్లను ఆ వాహనం అద్దాలపై అంటించారు. నేమ్ ప్లేట్ తొలగించిన ఆ వాహనం నంబర్ను కూడా ఒక పేపర్పై ర�
Cracker Ban | ఢిల్లీ (Delhi) ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సైతం దేశ రాజధానిలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధించింది (Cracker Ban).
ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ విమానం (Air India) ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు.
Fire accident | ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బావనా పారిశ్రామిక వాడలోని బ్లాక్-సిలోగల సెక్టార్-3లోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికుల గమనించి పోల�
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేత ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు లేకపోయినప్పటికీ ఎన్నికల్లో తాము గెలిచేవాళ్లమని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.2,000 కోట్ల విలువైన 200 కిలోల కొకైన్ను రమేశ్ నగర్లో ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది. గత వారమే ఢిల్లీలో రూ.5,600 కోట్ల విల�
Cocaine Seized | దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం రమేశ్నగర్లో దాదాపు 200 కిలోల కొకైన్ పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని ధర రూ.2వేలకోట్లకుపైగా ఉంటుందని
Sleeping Man Beaten | బహిరంగంగా మూత్ర విసర్జన చేయవద్దన్న వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా కొట్టాడు. ఫుట్పాత్పై నిద్రించిన ఆ వ్యక్తిని గుర్తించిన తర్వాత కర్రతో దాడి చేశాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో �
దేశవ్యాప్తంగా ఐఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మరో నాలుగు స్టోర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది యాపిల్ సంస్థ. పుణె, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలలో కొత్త స్టోర్లను నెలకొల్పను
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని కలిసేందుకు గౌరవ్ కుమార్ అనే అభిమాని ఢిల్లీ నుంచి రాంచీ దాకా సుమారు 1500 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశాడు.
హాస్పిటళ్లలో తమ భద్రతకు భరోసా నివ్వాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ.. మరో డాక్టర్ హత్యకు గురయ్యాడు. వైద్యం కోసం ఇద్దరు యువకులు డాక్టర్ను (Doctor Murder) తుపాకీతో కాల్చి చంపిన ఘటన దేశ రాజ