రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి హాయిగా ఫిడేలు వాయించుకున్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే.. సీఎం రేవంత్రెడ్డి మాత్రం రాజకీయాల్లో మునిగి�
సీఎం రేవంత్రెడ్డి గురువారం నాటి తన ఢిల్లీ టూర్ రద్దు చేసుకోవడం రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారింది. వాస్తవానికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బీ సుదర్శన్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి స
Venkaiah Naidu | మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి కీలక నేతలతో భేటీ అయ్యారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీతో సమ�
Revanth Reddy | పాలన తక్కువ పర్యటనలు ఎక్కువ అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యవహారం ఉన్నది. పైసా పనులు జరుగకపోయినా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే 49 సార్లు ఢి�
రాష్ట్రంలో వర్షాలు పడుతుండటం, ప్రజలు సమస్యలతో సతమతవుతుంటే సీఎం, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాహుల్గాంధీ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి శ్వేతపత్రాల సామ్రాట్ అని సైటైర్లు వేశారు. సీఎం అయ్యాక శ్వేతపత్రాల పేరుతో ప్రజలన�
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు మంత్రుల�
సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పెద్దలతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బ�
కంచ గచ్చిబౌలిలోని హెచ్సీయూ భూముల్లో చెట్ల నరికివేతపై కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆగ్రహంతో ఉందన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది.
సీఎం రేవంత్రెడ్డి 39వ సారి వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన రద్దయింది. ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లాల్సిన సీఎంకు ఏఐసీసీ పెద్దలు ఫోన్ చేసినట్టు తెలుస్తున్నది.
KTR | సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదని విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికు�
KTR | మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాసులతో మంతనాల
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆయన మంగళవారం రాత్రి లేదా బుధవారం తిరిగి వస్తారని సమాచారం. వాస్తవానికి ఆయన షెడ్యూల్లో ఢిల్లీ పర్యటన లేదని, తాజా పరిణామాల నేపథ్యంలో హడావుడిగా �