DOST | డిగ్రీలో కోర్సుల్లో చేరాలంటే గతంలో ఒక విద్యార్థి మూడు, నాలుగు కాలేజీలకు తిరిగి దరఖాస్తు చేసుకోవడం. ముందుగా కాలేజీలకెళ్లడం, దరఖాస్తులు కొనుగోలుచేయడం, జిరాక్స్ కాపీలను జతపర్చడం జరిగేది.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి డిగ్రీ పలు సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప�
డిగ్రీ కోర్సుల్లో ‘బకెట్' విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవలే బకెట్ సిస్టంను రద్దుచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించగా, ఈ ప్రతిపాదనలను సర్కారు తిరస్కరించింది.
ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా నాలుగేండ్ల్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నది. ఇప్పటి వరకు క్యాంపస్లో పీజీ కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నారు. 1970కి ముందు తొలగించిన డిగ్రీ కోర్సులను ఆ త�
డిగ్రీలో నచ్చిన కోర్సును ఎంపికచేసుకునే బకెట్ ఆఫ్ కోర్సెస్(బీవోసీ) సిస్టం రద్దుకానుందా..? మళ్లీ పాత విధానమే ఉండబోతుందా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విధానాన్ని పలు కాలేజీలు వ్యతిరేకిస్తున్�
డిగ్రీ కోర్సుల సిలబస్ను సమగ్రంగా మార్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతానికి ఆర్ట్స్ కోర్సుల్లో 30%, సైన్స్ కోర్సుల్లో 20% సిలబస్ను మార్చాలని అధికా�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
DOST | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ కౌన్సెలింగ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫేజ్-3 రిజిస్ట్రేషన్స్కు ఉన్నత విద్యామండలి అవకాశం కల్ప�
ఈ ఏడాది ఇంటర్ టాపర్లంతా ఇంజినీరింగ్, మెడికల్ వంటి కోర్సులను కాదనుకుని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు. వీరంతా ప్రైవేట్ కాలేజీలను కాదని ప్రభుత్వ కాలేజీల్లో చేరుతుండటం విశేషం. ముఖ్యంగా నిజాం కా�
డిగ్రీ కోర్సుల్లో కామర్స్ కోర్సుదే హవా సాగుతున్నది. డిగ్రీ ఫస్టియర్లో చేరేందుకు అత్యధికులు కామర్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విద్యాసంవత్సరం కామర్స్ కోర్సులో 28,655( 37.56శాతం) మంది విద్యార్థులు అడ్మిషన్�
DOST | డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేటాయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1లో 76,290 మ�
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్లో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) సంస్థలో డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన�
DOST 2024 | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్ష�