OROP | ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపుపై రక్షణ మంత్రిత్వశాఖకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోరాదంటూ మండిపడింది. ఓఆర్ఓపీ (OROP) బకాయిలను నాలుగు విడతల్లో చెల�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగనుందనే ప్రచారం జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు విలీనం అవుతుందనే పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ ప్రచారం
గతంలో తమ గగనతలంపై విహరించిన గుర్తుతెలియని వస్తువులు చైనాకు చెందిన బెలూన్లేనని జపాన్ రక్షణ శాఖ ధృవీకరించింది. నిర్ధిష్ట బెలూన్ ఆకారపు ఎగిరే వస్తువులును విశ్లేషించిన తర్వాత అవి మానవరహిత నిఘా బెలూన్ల�
మాస్కో: వ్యూహాత్మకంగా కీలకమైన స్నేక్ ఐల్యాండ్ నుంచి తమ దళాలను ఉపసంహరించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆరంభంలో ఈ ద్వీపం కీలకంగా నిలిచింది. ఉక్రె
న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల భవిష్యత్పై భరోసా ఇచ్చేందుకు కేంద్రంలో అధ�
న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వదేశీ ఉత్పత్తుల తయారీ, కొనుగోలులో భాగంగా సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలు, సామగ్రి కొనుగోలు
మాస్కో: రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాత్రి జరిగిన దాడిలో 600 మంది ఉక్రేనియన్లు మృతిచెందినట్లు రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. ఉక్రెయిన్కు చెందిన సైనిక పోస్టులు, సామాగ్రి కేంద్రా�
బెంగళూరు, మార్చి 30: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) హైదరాబాద్, బెంగళూరు యూనిట్లతో రక్షణ మంత్రిత్వశాఖ రూ.3,102 కోట్లు విలువైన రెండు ఒప్పందాలు చేసుకున్నది. హైదరాబాద్ యూనిట్ వైమానిక దళానికి ఇన్స�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించి నేటితో 23 రోజులైంది. ఇంకా అనేక నగరాలపై రష్యా సేనలు దాడులతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 14,200 మంది రష్యా సైనికుల్ని హతమార్చినట్లు ఉక్రెయిన్
Repubic Day : గణతంత్ర దినోత్సవాల్లో ఈ సారి విమానాలు అందర్నీ ఆకర్షించనున్నాయి. 75 విమానాలతో ఫ్లై పాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నామని రక్షణ శాఖ పేర్కొంది
న్యూఢిల్లీ: యూరోప్కు చెందిన క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఏపై భారత రక్షణ శాఖ మిలియన్ యూరోల జరిమానా విధించింది. రాఫేల్ యుద్ధ విమాన కొనుగోలు ఒప్పందం ప్రకారం.. ఎంబీడీఏ కంపెనీ ఆలస్యం చేసినట్లు ఆరోపణ