Ban removed from Italian firm Leonardo, ban was imposed in 3600 crore VVIP helicopter scam | రూ.3,600 కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించి.. అగస్టా వెస్ట్ల్యాండ్లో భాగమైన ఇటలీ రక్షణ రంగ దిగ్గజం లియోనార్డోపై నిషేధాన్ని ఎత్తివేయాలని భారత్ నిర్ణయించి�
Defense Acquisition Council | భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు రక్షణశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా రూ.7,965 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల
న్యూఢిల్లీ: రక్షణ శాఖ 56 సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ల కోసం స్పెయిన్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.20 వేల కోట్లు. ఇందులో భాగంగా 16 ఎయిర్క్ర�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత ఆర్మీ కోసం 118 అర్జున్ ఎంబీటీ ఎంకే-1ఏ యుద్ధట్యాంకుల కొనుగోలు కేంద్ర రక్షణశాఖ చెన్నైలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకొన్నది. దీని విలువ రూ.7,523 కోట్లు. ఎంబీటీ ఎంకే-
న్యూఢిల్లీ: అత్యాధునిక 118 అర్జున్ Mk-1A ట్యాంకులకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ఇచ్చింది. రూ. 7,523 కోట్ల వ్యయంతో వీటిని సమకూర్చుకోనున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలోని అవడి భారీ వాహనాల ఫ్యాక్టరీ (HVF)తో కేంద్ర
రక్షణ మంత్రిత్వ శాఖకు 72 మహిళా సైనికాధికారుల నోటీస్ | భారత సైన్యానికి చెందిన 72 మహిళా అధికారులు కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు లీగల్ నోటీసు పంపారు. నోటీస్లో మహిళా అధికారులు సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వ�
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్కు సంబంధించి దాని తయారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్తో ఎలాంటి లావాదేవీలు జరుపలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్కు తెలిపింది. ‘ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీస�
ఢిల్లీ,జూన్ 23: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కోసం రెండు కాలుష్య నియంత్రణ వెస్సెల్స్ (పీసీవీ) నిర్మాణానికి గోవా షిప్యార్డ్ లిమిటెడ్తో (జీఎస్ఎల్) రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం పీవీసీ
న్యూఢిల్లీ: అత్యాధునిక సబ్మెరైన్లను నిర్మించేందుకు భారత్ సన్నద్దమైంది. భారతీయ నేవీ కోసం ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు రక్షణశాఖ సుమారు రూ.43000 కోట్లు కేటాయించింది. కేంద్ర రక్షణశాఖ మ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వైరస్ ప్రభావంతో ఎక్కువ మంది కరోనా రోగులు ఆక్సిజన్పై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రా�
రక్షణ శాఖతో రూ.1,188 కోట్ల డీల్హైదరాబాద్, మార్చి 19: మిలాన్ 2టీ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణుల తయారీ, సరఫరా కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఒప్పందం కుదుర్చుకున్నది. రక్షణ మంత్రిత్వ శాఖతో జరిగిన �