Rajnath Singh | ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడంలో భారత దేశానికి ఉన్న దృఢ సంకల్పానికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నిదర్శనమని రక్షణ శాఖ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు.
Rajnath Singh | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఇవాళ యూపీ (Uttarpradesh) లోని లక్నో సిటీలో బ్రహ్మోస్ క్షిపణి (BrahMos missile) తయారీ కేంద్రాన్ని ప్రారంభ
Rajnath Singh | భారత్-పాకిస్థాన్ దేశాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తో చీఫ్ ఆఫ్
Pahalgam Terror Attack: పెహల్గామ్ ఘాతుకంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. ఆ దాడితో పాకిస్థాన్కు ఎటువంటి లింకు లేదన్నారు. నాగాలాండ్ నుంచి కశ్మీర్ వరకు వ్యతిరేకత మోదీ సర్కారుపై వ్యతిరేకత �
South Korea: దక్షిణ కొరియా మంత్రి కిమ్ యాంగ్ హున్.. పోలీసుల కస్టడీలోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. గత రాత్రి బలవన్మరణానికి పాల్పడేందుకు కిమ్ ట్రై చేశారు. అండర్వియర్ ద్వారా కిమ్ సూసైడ్ చేసుకున�
Trump's 2.O | ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకుముందే ఆయన టీమ్ని ఏర్పాటు చేసుకునే పనిలో బిజీగా ఉన�
Jammu Kashmir : ఆర్టికల్ 370పై కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ వైఖరిని పాకిస్తాన్ రక్షణ మంత్రి సమర్ధించడంపై సీపీఐ నేత డీ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు.
Defence Minister : 2014కు ముందు బలహీనంగా ఉన్న ఐదు ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు అద్భుత ఐదు ఎకానమీల్లో ఒకటిగా ఎదిగిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Rajnath Singh | భారత రక్షణ శాఖ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) శుక్రవారం ఉదయం బాంకే బిహారీ ఆలయం (Banke Bihari Temple) లో ప్రత్యేక పూజలు చేశారు. తలకు కాషాయ తలపాగా ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆ
Modi 3.0 : మోదీ ౩.౦లో రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదేండ్లలో తన విజన్ గురించి వివరించారు.
Rajnath Singh | భారత్కు వచ్చే వాణిజ్య నౌకల (Merchant Ships) పై ఇటీవల జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. వాణిజ్య నౌకలపై వరుస దాడుల నేపథ్యం�