అప్పుడేమో మునుగోడులో కాంగ్రెస్ గెలువదు? డిపాజిట్ కూడా రాదన్నారు. ఇప్పుడేమో తెలంగాణలో కాంగ్రెస్కు గెలిచే పరిస్థితే లేదని ఆ పార్టీ ఎన్నికల ప్రధాన స్టార్ కాంపేయినర్, ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ
యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ఇండియాకు.. శ్రీలంక చేతిలో పరాజయం ఎదురైంది. అనుభవలేమితో ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచ్చిన భారత్.. ఆనక బ్యాటింగ్లో పోరాడినా.. గెలుపు గీత దాటలేకపోయింది. టాపార్డర్ వైఫల్య
మునుగోడులో బీజేపీ ఓటమి ము మ్మాటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని అమిత్షా 2017 నుంచి విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు
మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్' నమోదు చేసుకుంది. శ్రీలంక, మలేషియాపై ఇప్పటికే విజయాలు సాధించిన టీమ్ఇండియా మూడో పోరులో యూఏఈని చిత్తుచేసింది. మంగళవారం జరిగిన పోరులో మన అమ్మాయిలు 104 పరు
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మాల్ధారీల దెబ్బకు బీజేపీ ప్రభుత్వం ఠారెత్తిపోతున్నది. రెండు దశాబ్దాలకుపైగా గుజరాత్ను ఉక్కు పిడికిలితో పాలిస్తున్న బీజేపీకి పశువుల కాపరులు పట్టపగలే చుక్కలు చూపి
మునుగోడులో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్�
మునుగోడులో మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పీబీ గార్డెన్లో శనివారం నిర్వహించిన పార్టీ �
నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హల�
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర
ఐపియల్ టీ20 మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ ఓడిపోయింది. మంచి బ్యాటింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో పంబాబ్ కింగ్స్.. ముంబై టీంని 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ �
భారతీయ యోగా సంస్థాన్ 56వ స్థాపన దినోత్సవాలు సనత్నగర్ పారిశ్రామికవాడ పార్కులో ఘనంగా జరిగాయి. సంస్థాన్ డిస్ట్రిక్ట్-1 అధ్యక్షుడు వర్జన్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు
కెప్టెన్ బాబర్ ఆజమ్ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, ఒక సిక్సర్), ఇమామ్ (106) సెంచరీలతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ విజయం సాధించింది. తొలి వన్డేలో ఆసీస్ గెలుపొందగా