Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు ఊరటనిచ్చింది. బెయిల్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ ఇంటిపేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో జ్యుడీషియల్స్ మెజిస్ట్రేట్ �
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేడు సూరత్ (Surat) వెళ్లనున్నారు. పరువునష్టం కేసు (Defamation Case) లో తనకు మెట్రోపాలిటన్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేయనున్నారు.
Rahul Gandhi | బీజేపీ పాలిత ఉత్తరాఖండ్కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా దీనిపై హరిద్వార్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై పరువునష్టం కేసు వేశారు. ఈ నెల 12న దీనిపై కోర్టు విచారణ జరుగుతుందని
Uddhav Thackeray | పరువు నష్టం కేసులో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం)అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రేలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత రాహుల్ రమ�
Rahul Gandhi:రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు అయ్యింది. కాంగ్రెస్ నేతపై అనర్హత వేటు ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోక్సభ సెక్రటేరియేట్ తన నోటిఫికేషన్లో ఈ విషయాన్ని తెలిపారు.
Rahul Gandhi | కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్గాంధీపై 2014లో దాఖలైన పరువు నష్టం దావాపై ఏప్రిల్ 1న తదుపరి విచారణ జరుపనున్నట్లు భివాండి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. అదేవిధంగా ఈ కేసు విచారణకు వ్య
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం సీఎన్ఎన్ నెట్వర్క్పై పరువునష్టం కేసు
దాఖలు చేశారు. 475 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్ డేల్లోని యూఎస్ డిస్ట్రిక�
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జార�
Kangana Ranaut | బాలీవుడ్ నటి పంజాబ్ – హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పరువు నష్టం కేసులో భటిండా కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఉపశమనం కోసం కోర్టు మెట్లెక్కింది. కంగనా పిటిషన్పై ఈ నెల 11న విచారణ జరుగనున్నద�
ఏదో ఒక బోల్డ్ స్టేట్ మెంట్స్తో చిక్కుల్లో పడుతూ ఉంటుంది కంగనా రనౌత్ (Kangana Ranaut). పాపులర్ లిరిసిస్ట్ జావెద్ అక్తర్ (Javed Akhtar) ఓ టీవీ ఇంటర్వ్యూలో తనను కించపరిచాడంటూ కొన్ని నెలల క్రితం కంగనా వ్యాఖ్యలు �
ముంబై : శివసేన నేత సంజయ్ రౌత్పై బీజేపీ నేత కిరిట్ సోమయ్య భార్య మేధా కిరిట్ రూ.100కోట్లకు పరువునష్టం దావా వేశారు. బాంబే హైకోర్టులో దావా దాఖలు చేశారు. గతంలో సంజయ్ రౌత్ టాయిలెట్ల కుంభకోణంలో మేధా ప్రమేయం ఉ�
ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త రూ.1,500లు పంపాడు. కోర్టు విధించిన జరిమానాను ఈ మేరకు మనీ ఆర్డర్ ద్వారా చెల్లించినట్లు తెలిపాడు. మహారాష్ట్రలోని భివ
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి కోరానని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. తన