సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ సూరత్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దా�
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరీ చేసింది. జావెద్ అక్తర్ వేసిన పరువునష్టం కేసులో ఈ బెయిల్ మంజూరీ అయ్యింది. ఇవాళ ఆ కేసులో కోర్టు ముందు కంగనా హాజరైంది.