ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త రూ.1,500లు పంపాడు. కోర్టు విధించిన జరిమానాను ఈ మేరకు మనీ ఆర్డర్ ద్వారా చెల్లించినట్లు తెలిపాడు. మహారాష్ట్రలోని భివ
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి కోరానని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. తన
Rahul Gandhi | ముంబయి : పరువు నష్టం కేసుకు సంబంధించిన కేసు విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాఫెల్ ఫైటర్ జెట్ల
చండీఘడ్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయెబ్ అక్తర్.. పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ దేశానికి చెందిన పాకిస్థాన్ స్పోర్ట్స్ టీవీ లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. పాకిస�
Samantha defamation case | నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేలా.. పలు యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్లు తన గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని టాలీవుడ్ స్టార్ హీరోయిన
Rahul Gandhi to appear in defamation case, Surat court summoned on October 29 | కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పరువు నష్టం కేసులో
KTR defamation case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు, ఈడీ కేసులకు సంబంధించి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిని సిటీ సివిల్ క�
అడ్డగోలు ఆరోపణలను అడ్డుకోండి డ్రగ్స్ కేసులోకి లాగేందుకు కుటిలయత్నం న్యాయ ప్రక్రియను సందేహించేలా వ్యాఖ్యలు నా పరువు ప్రతిష్ఠలను దిగజారుస్తున్నారు దుష్ప్రచారంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన సిటీ సివిల్ �
ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు ముంబై హైకోర్టులో చుక్కెదురైంది. గేయ రచయిత జావెద్ అక్తర్ వేసిన పరువు నష్టం కేసులో పిటిషన్ను కొట్టి వేయాలని కంగనా కోరినా.. ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్క�
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ సూరత్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దా�
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరీ చేసింది. జావెద్ అక్తర్ వేసిన పరువునష్టం కేసులో ఈ బెయిల్ మంజూరీ అయ్యింది. ఇవాళ ఆ కేసులో కోర్టు ముందు కంగనా హాజరైంది.