దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఈ-రేసింగ్ వీక్షించేందుకు సచిన్ నగరానికి వచ్చారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనకు ఇవ్వాల్సిన రూ.10లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు సదరు వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు.
Rohit Sharma | బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు దూరమయ్యే అవకాశం ఉన్నది. బుధవారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ ఎడమ చేతి బొటన వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫీల్డింగ్ చేయల
India vs Bangladesh | బంగ్లాదేశ్ టూర్లో ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న భారత్.. ఇవాళ తొలి వన్డేలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. బంగ్లా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు విలవిల్లాడారు. దాంతో
IND Vs NZ 2nd ODI | న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్లో టీమ్ఇండియా అమీతుమీకి సిద్ధమైంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడి 1-0తో వెనుకబడిన ధవన్ సేన.. మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే.
వచ్చే ఏడాది సొంతగడ్డపై జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం న్యూజిలాండ్పై ద్వైపాక్షిక సిరీస్ నెగ్గిన భారత్.. ఇప్�
T20 World Cup | ఈసారి పొట్టి ప్రపంచకప్ మొదలవడానికి ముందే భారత జట్టుకు గట్టి షాక్లు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి నెలరోజుల ముందే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు.
IND vs SA | భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికాకు అనుకున్న ఆరంభం లభించలేదు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టును
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో జింబాబ్వే బ్యాటర్లు పోరాడుతున్నారు. శుభ్మన్ గిల్ (130), ఇషాన్ కిషన్ (50) రాణించడంతో భారత జట్టు 290 పరుగుల టార్గెట్ నిలిపింది. లక్ష్య ఛేదనలో దీపక్ చాహర్ ఆరంభంలోనే జింబాబ్వేను దె�
జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత పేసర్ దీపక్ చాహర్ ఆరంభంలోనే సత్తా చాటాడు. అతని బౌలింగ్లో జింబాబ్వే ఓపెనర్ ఇన్నొసెంట్ కాయా (6) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. యార్కర్ లెంగ్త్లో ఆఫ్స్టంప్ మీదకు వేసిన
హరారే: జింబాబ్వేతో జరగనున్న మూడవ వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన కెప్టెన్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చే�
రెండో వన్డేలో భారత్ జయభేరి రాణించిన శార్దూల్, సిరాజ్ మెరిసిన శాంసన్, ధవన్, గిల్ జింబాబ్వే పర్యటనలో టీమ్ఇండియా ఆధిపత్యం కొనసాగుతున్నది. బౌలర్లు మరోసారి విజృంభించడంతో గత మ్యాచ్ కంటే తక్కువ స్కోరు�
హరారే: జింబాబ్వేతో జరిగే రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఈజీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. రెండో వన్డేకు దీపక్ చాహర్ను పక్కన పెట్టేశారు. �