ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. ప్రస్తుతం ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
తమిళనాడులో మాత్రమే 50 శాతం మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 1990లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేసినప్పుడు హైకోర్టు కొట్టివేసింది. మూడుసార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, జీవోలు ఇచ్చిన ప్రతిసారి ఆ రాష్ట్ర
గడువు ముగిసిపోయి నిరాదరణకు గురవుతున్న గ్రామపంచాయతీలకు నూతన పాలక వ్యవస్థలు ఏర్పాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. మరో మూడు నెలల్లోపు ఎన్నికల తతంగం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్ కూడా ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి.
Panchyat Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూలై దాకా లేనట్టేనని స్పష్టమవుతున్నది. కులగణనలో పాల్గొననివారి వివరాలు తిరిగి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎన్నికల వాయిదా అనివార్యమని తెలుస్తున్నది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ రూపొందించిన నివేదికను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి అందజేశారు. సచిలవాయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార
డెడికేటెడ్ కమిషన్ నివేదికను గోప్యంగా ప్రభుత్వానికి అందించడంపై బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇంటింటి సర్వే నివేదికను ప్రభుత్వం తాజాగా డెడికేటెడ్ కమిషన్కు అందజేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించాలని నిర్ణయించింది. వాస్తవంగా స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ�
కులగణన, స్థానిక రిజర్వేషన్ల పెంపుపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కుల గణన డెడికేటెడ్ కమిషన్కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది.
Dedicated Commission | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీ వెంకటేశ్వర్లు సారధ్యంలో ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలను జారీ
BRS Leader Kishore Goud | స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించడానికి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ పార్టీ విజయం అని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యు�