అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య గురువారం రాత్రి తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత సుప్రియా సూలే (Supriya Sule) లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య వాద వివాదాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పట్ల ఆయా రాజకీయ పక్షాల దృ క్పథం ఏమిటి అనేది ప్రజలకు ఆసక్తి కలిగ�
మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని, మందబలంతో సమావేశాలను బుల్డోజ్ చేస్తే ప్రతిఘటిస్తామని భా�
కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు చేస్తున్న అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని, ఇందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను సిద్ధంగా ఉన్నానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్�
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై సోమవారం రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరుగనున్నది. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే బిల్లుపై చర్చిస్తాయి. చర్చ ద్వారా రాష్ట్ర అభిప్రా�
ఉచిత పధకాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తమిళనాడు ఆర్ధిక మంత్రి డాక్టర్ పీ త్యాగరాజన్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ధేశించాలని త్యాగరాజన్ మోదీ �
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి విసిరిన సవాల్కు ఈటల రాజేందర్ ముఖం చాటేశారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చర్చా వేదికపైకి ఇచ�
ఏడున్నరేండ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్ను ఎలాంటి అభివృద్ధి చేయని దద్దమ్మ ఈటల రాజేందర్ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టే రకమని, ఉప ఎన్నికలో గెలిచి తొ�