హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి విసిరిన సవాల్కు ఈటల రాజేందర్ ముఖం చాటేశారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చర్చా వేదికపైకి ఇచ�
ఏడున్నరేండ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్ను ఎలాంటి అభివృద్ధి చేయని దద్దమ్మ ఈటల రాజేందర్ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టే రకమని, ఉప ఎన్నికలో గెలిచి తొ�
హుజూరాబాద్ వేదికగా ఈటల రాజేందర్ ఈ నెల 30న ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికలో తాను గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక్క పైసా గా�
హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని అడిగితే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నాడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఎద్దేవా చేశా రు. హుజూరాబాద్
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భా రం మోపుతూ దారుణంగా హింసిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మోదీ సర్కార్ చేసే పనులు నిల్... వేసే పన్నులు ఫుల్ అని ఎద్
ధర్మారం మండలం నంది మేడారంలో వరద బాధితుల ఇండ్లను కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఇటీవల పరిశీలించారు. మంత్రి ఈశ్వర్పై ఆరోపణలు చేయగా, ధర్మారం మండల టీఆర్ఎస్ నేతలు ఆగ్రహించారు. 16న ప్రెస్మీట్ పె�
Minister KTR | పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) సూటిగా ప్రశ్నించారు. సెస్లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్న�
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్పై రాజ్యసభలో 11 గంటల పాటు చర్చ జరగనున్నది. పలు అంశాలపై చర్చకు సంబంధించి ఈ మేరకు సమయాలను కేటాయించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన రాజ్యసభ బిజినెస్ అడ�
భర్తల హక్కుల పేరిట కొందరి వైపరీత్యం మ్యారేజ్ స్ట్రైక్ పేరిట ఆన్లైన్లో ప్రచారం నేరంగానే చూడాలి: న్యాయవేత్తలు న్యూఢిల్లీ, జనవరి 22: మ్యారిటల్ రేప్ (భార్యకు ఇష్టంలేని శృంగారం)పై ప్రస్తుతం దేశంలో విస్త�
తిరుమల: హనుమంతుని జన్మస్థలంపై జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో టీటీడీకి, హనుమాన్ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టుకు మధ్య చర్చ జరిగింది. గురువారం జరిగిన చర్చలో ట