Kerala Nurse | యెమెన్ (Yemen) దేశంలో అక్కడి వ్యక్తిని హత్య చేసిన కేసులో దోషిగా తేలి ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ (Nimisha Priya) కు ఆ దేశ అధ్యక్షుడి కరుణ దక్కలేదు. ఆమె పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను యెమెన్ అధ్యక్�
తల్లిని చంపేసి, శరీర భాగాలను తినేసిన వ్యక్తికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఇది నరమాంస భక్షణకు సంబంధించిన కేసు అని పేర్కొంది. దోషి సునీల్ కుచ్కోరవి 2017 ఆగస్ట్
Death Sentence: అత్తను 95 సార్లు కొడవలితో పొడిచి చంపిన కేసులో కోడలికి మరణశిక్షను విధించించి మధ్యప్రదేశ్ కోర్టు. 2022లో రేవా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Laila Khan's Murder Case | మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన నటి లైలాఖాన్, ఆమె కుటుంబసభ్యుల సామూహిక హత్య కేసులో దోషిగా తేలిన ఆమె సవతి తండ్రి పర్వేజ్ తక్కు మరణశిక్ష పడింది. అదనపు సెషన్స్ జడ్జి సచిన్ పవార్ అతనికి మరణద
Capital Punishment: బీజేపీ నేత, లాయర్ రంజీత్ శ్రీనివాస్ మర్డర్ కేసులో కేరళ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 15 మంది దోషులకు మరణశిక్ష విధించింది. 2021, డిసెంబర్ 19వ తేదీన రంజీత్ హత్యకు గురయ్యాడు. నిషేధిత పీఎఫ్ఐకి
Yemen court: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియాకు యెమెన్లో మరణశిక్ష విధించారు. అయితే ఆ కేసును కొట్టివేయాలని పెట్టుకున్న అభ్యర్థనను ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Death sentence | మూడేళ్ల క్రితం జరిగిన దీక్షిత్ రెడ్డి అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు మందసాగర్కు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కు�
Death sentence | భార్య సహా ఐదుగురిని అత్యంత కిరాతకంగా చంపేసిన హంతకుడు తిప్పయ్యకు మరణదండన సబబేనని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ మేరకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది.