విదేశీ సినిమాలు, టెలివిజన్ డ్రామాలను చూసిన లేదా ఇతరులకు పంపించిన వారికి ఉత్తర కొరియా ప్రభుత్వం మరణ శిక్షలు విధిస్తున్నది. వెట్టి చాకిరీ, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై కఠినమైన ఆంక్షలు దేశవ్యాప్తంగా ప�
నల్లగొండ మాన్యంచెలలోని హైదర్ఖాన్గూడలో 2013 ఏప్రిల్ 28న 11 ఏండ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి, చున్నీతో ఉరి వేసి చంపి మురికి కాల్వలో పడేసిన కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రమ్కు రెండో అదనపు జిల్లా జడ్జి రో�
ఉగ్రవాదానికి ఊతమిస్తూ, వారికి నిత్యం అండగా ఉండే పాకిస్థాన్ బహిరంగంగానే వారిపై తన ప్రేమను చాటుకుంది. తీవ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి ఇప్పటివరకు విధిస్తున్న మరణ శిక్షను రద్దు చేసింది.
మరణశిక్షపై 55 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపి గత ఏడాది నిర్దోషిగా విడుదలైన ఓ జపాను వృద్ధుడికి 14 లక్షల డాలర్ల(దాదాపు రూ.12 కోట్లు) నష్ట పరిహారాన్ని న్యాయస్థానం ప్రకటించింది. తప్పుడు కేసులో అత్యంత సుదీర్ఘ కా
Mohan Yadav | బలవంతపు మత మార్పిడిని సహించబోమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. దీని కోసం తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తుందని చెప్పారు.
నాలుగు నెలల చిన్నారి హత్య కేసులో దోషిగా తేలిన యూపీ మహిళ షాజాదీ ఖాన్(33)కు అబుదాబీలో ఉరిశిక్షను అమలుజేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. యూ ఏఈ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్ర
అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్పై నేరాభియోగాలను ఆదివారం ప్రాసిక్యూటర్లు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబరు 3న 6 గంటలపాటు ఆయన దేశంలో మార్షల్ లా విధించి, తిరుగుబాటుకు పాల్పడినట్లు �
ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించింది. 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేయడంతోపాటు ఆమె తండ్రిని, నాలుగేళ్ల బాలికను కూడా వీరు హత్య చేసినట్లు రుజువై�
కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, దవాఖాన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి మరణ శిక్ష విధించాలని సీబీఐ కోరింది. రాయ్కి యావజ్జీవ ఖైదు విధిస్తూ సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై కలకత
కేరళలో 2022లో సంచలనం సృష్టించిన ప్రియుడి హత్య కేసులో యువతికి ఉరిశిక్ష విధిస్తూ సోమవారం న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో మూడో నిందితుడైన ఆమె బంధువు నిర్మలకుమారన్కు మూడేండ్ల కారాగార శిక్ష విధిస్తూ �
death penalty | భార్యాభర్తలు కలిసి కుటుంబంలోని ఆరుగురు సభ్యులను హత్య చేశారు. ఐదేళ్ల కిందట జరిగిన ఈ కేసుపై కోర్టు విచారణ జరిపింది. ఆ జంటను దోషులుగా నిర్ధారించడంతోపాటు వారికి మరణ శిక్ష విధించింది.
Chief Justice DY Chandrachud : మన దేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్దమేనా అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాయర్కు ఆయన ఆ ప్రశ్న వేశారు. దానికి ఏఐ లాయర్ సమాధానం ఇచ్చారు.