మాజీ ప్రధాని షేక్ హసీనా వాజెద్కు బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ వ్యవహారాల కోర్టు మరణశిక్ష విధించినట్టు వెలువడిన వార్త ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఆమె ప్రభుత్వాన్ని అస్థిరపరి చిన శక్తులు ఇప్పుడు ఆమె ప్రాణాల�
Shashi Tharoor | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh former PM) షేక్ హసీనా (Sheikh Hasina) ఆ దేశానికి చెందిన అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ICT) మరణశిక్ష విధించడంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చే�
మానవత్వానికి వ్యతిరేకంగా క్రూర నేరాలకు పాల్పడ్డారనే కారణంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తున్నట్లు ఆ దేశ ప్రత్యేక ట్రిబ్యునల్ సోమవారం తీర్పు ప్రకటించింది.
మరణ శిక్షను అమలు చేయడం కోసం దోషిని ఉరి తీయడానికి బదులుగా, నిమిషాల్లో ప్రాణాలను తీసే విధానాలను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. మరణ శిక్షను అమలు చేయవలసిన విధానాన్�
విదేశీ సినిమాలు, టెలివిజన్ డ్రామాలను చూసిన లేదా ఇతరులకు పంపించిన వారికి ఉత్తర కొరియా ప్రభుత్వం మరణ శిక్షలు విధిస్తున్నది. వెట్టి చాకిరీ, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై కఠినమైన ఆంక్షలు దేశవ్యాప్తంగా ప�
నల్లగొండ మాన్యంచెలలోని హైదర్ఖాన్గూడలో 2013 ఏప్రిల్ 28న 11 ఏండ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి, చున్నీతో ఉరి వేసి చంపి మురికి కాల్వలో పడేసిన కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రమ్కు రెండో అదనపు జిల్లా జడ్జి రో�
ఉగ్రవాదానికి ఊతమిస్తూ, వారికి నిత్యం అండగా ఉండే పాకిస్థాన్ బహిరంగంగానే వారిపై తన ప్రేమను చాటుకుంది. తీవ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి ఇప్పటివరకు విధిస్తున్న మరణ శిక్షను రద్దు చేసింది.
మరణశిక్షపై 55 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపి గత ఏడాది నిర్దోషిగా విడుదలైన ఓ జపాను వృద్ధుడికి 14 లక్షల డాలర్ల(దాదాపు రూ.12 కోట్లు) నష్ట పరిహారాన్ని న్యాయస్థానం ప్రకటించింది. తప్పుడు కేసులో అత్యంత సుదీర్ఘ కా
Mohan Yadav | బలవంతపు మత మార్పిడిని సహించబోమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. దీని కోసం తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తుందని చెప్పారు.
నాలుగు నెలల చిన్నారి హత్య కేసులో దోషిగా తేలిన యూపీ మహిళ షాజాదీ ఖాన్(33)కు అబుదాబీలో ఉరిశిక్షను అమలుజేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. యూ ఏఈ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్ర
అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్పై నేరాభియోగాలను ఆదివారం ప్రాసిక్యూటర్లు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబరు 3న 6 గంటలపాటు ఆయన దేశంలో మార్షల్ లా విధించి, తిరుగుబాటుకు పాల్పడినట్లు �
ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించింది. 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేయడంతోపాటు ఆమె తండ్రిని, నాలుగేళ్ల బాలికను కూడా వీరు హత్య చేసినట్లు రుజువై�