Advocate Rajiv Mohan: నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడేలా ఢిల్లీ పోలీసుల తరపున లాయర్ రాజీవ్ మోహన్ వాదించారు. అయితే ఇప్పుడు ఆయన బ్రిజ్ భూషణ్ ను లైంగిక వేధింపుల కేసులో సమర్ధిస్తున్నారు. రేపు రౌజ్ అవెన్య
Yasin Malik | సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్ఐఏ తరుఫున వాదించారు. ‘ఒసామా బిన్ లాడెన్ను ఇక్కడ విచారిస్తే, అతడు కూడా తన నేరాన్ని అంగీకరించేందుకు అనుమతించేవారు’ అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదు�
Death Penalty: ఇజ్రాయిల్పై గూఢచర్యానికి పాల్పడిన కేసులో భారతీయ నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ ఉద్యోగులను ఖతార్లో అరెస్టు చేశారు. ఆ 8 మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారు.
Death Penalty | మలేషియా పార్లమెంట్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరి మరణశిక్ష, సహజ-జీవిత శిక్షను తొలగించేందుకు తీసుకువచ్చిన చట్టానికి ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ నిర్ణయాన్ని హక్కుల సంఘాలు స్వాగతి�
Supreme Court:
చిన్నారి మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఓ నిందితుడికి మరణశిక్షను రద్దు చేసి 20 ఏళ్ల జీవిత ఖైదును విధించింది. తమిళనాడులో 2009లో ఓ ఏడేళ్ల చిన్నారిని సుందర్రాజన్ మర్డర్ చేశాడు. ఆ ఘటనలో ఇవా�
Nimisha Priya Case | నిమీష ప్రియ.. కరడుగట్టిన హంతకురాలు కాదు. సాధారణ మహిళ. ప్రాణాలు తీయడం వృత్తి కాదు, ప్రవృత్తి అంతకంటే కాదు. ప్రాణాలు నిలిపే నర్సు ఉద్యోగం ఆమెది. పంజరంలో చిలుకను చేసి, పడక మీద ఆటబొమ్మగా మార్చి.. ఆనందపడిప�
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వీరు చనిపోయేదాకా జైలులోనే ఉంచాలని ఆ
Kim Jong-Un | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని ఒక మానవ హక్కుల సంస్థ చెప్పింది. కేవలం కొన్ని దక్షిణ కొరియా వీడియోలు చూసినందుకు గత మూడేళ్లలో ఏడుగురు అమాయకులకు ఆయ
Death Sentence | కేవలం తన మేకను చంపేశారనే కోపంతో ఒక వ్యక్తి తన బలగంతో వెళ్లి రెండు హత్యలు చేశాడు. ఈ హత్యలు చేసినందుకు కోర్టు నిందితులకు ఉరి శిక్ష విధించింది
మున్నా గ్యాంగ్ దారుణాలపై ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇద్దరిని రెండుసార్లు ఉరితీయాలి మరో ఏడుగురికి యావజ్జీవ కారాగారం హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్ల హత్య కేసుల్లో ఒంగోలు కోర్టు తీర్పు హైదరాబాద్, మే 24 (నమ
ఎన్కౌంటర్ కేసులో కోర్టు తీర్పు ఉగ్రవాది ఆరిజ్ఖాన్కు ఉరి రూ.11 లక్షల జరిమానా 2008లో ఢిల్లీలో ఇన్స్పెక్టర్ శర్మను కాల్చి చంపిన ఆరిజ్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడి న్యూఢిల్లీ, �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2008లో జరిగిన బాట్లా హౌజ్ ఎన్కౌంటర్ కేసులో దోషిగా తేలిన అరిజ్ ఖాన్కు ఇవాళ ఢిల్లీ కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. ఇది అత్యంత అరుదైన కేసు అని ఢిల్లీ కోర్టు తన తీర్