Qatar Court: భారతీయ నేవీకి చెందిన 8 మందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ శిక్షను సవాల్ చేస్తూ భారత సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ను ఖతార్ కోర్టు విచారణకు అంగీకరించింది. అయితే త�
భారత నౌకాదళంలో పనిచేసిన 8 మంది మాజీ సిబ్బందికి ఖతర్లోని ఓ కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ దాఖలు చేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చీ చెప్పారు.
Delhi High Court | తన పిటిషన్ను కొట్టివేసిన న్యాయమూర్తికి మరణ శిక్ష విధించాలని కోరుతూ ఒక వ్యక్తి హైకోర్టులో (Delhi High Court) పిటిషన్ దాఖలు చేశాడు. పరిశీలించిన ధర్మాసనం, న్యాయమూర్తిని కించపరచడంతోపాటు కోర్టు ధిక్కారానికి �
Jaishankar | గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన (death penalty) విధిస్తూ ఖతార్ (Qatar) కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ 8 మంది అధికారులను విడిపించేందుకు కేంద్ర ప్ర�
గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రైవేట్ సంస్థ దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచ�
Advocate Rajiv Mohan: నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడేలా ఢిల్లీ పోలీసుల తరపున లాయర్ రాజీవ్ మోహన్ వాదించారు. అయితే ఇప్పుడు ఆయన బ్రిజ్ భూషణ్ ను లైంగిక వేధింపుల కేసులో సమర్ధిస్తున్నారు. రేపు రౌజ్ అవెన్య
Yasin Malik | సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్ఐఏ తరుఫున వాదించారు. ‘ఒసామా బిన్ లాడెన్ను ఇక్కడ విచారిస్తే, అతడు కూడా తన నేరాన్ని అంగీకరించేందుకు అనుమతించేవారు’ అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదు�
Death Penalty: ఇజ్రాయిల్పై గూఢచర్యానికి పాల్పడిన కేసులో భారతీయ నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ ఉద్యోగులను ఖతార్లో అరెస్టు చేశారు. ఆ 8 మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారు.
Death Penalty | మలేషియా పార్లమెంట్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరి మరణశిక్ష, సహజ-జీవిత శిక్షను తొలగించేందుకు తీసుకువచ్చిన చట్టానికి ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ నిర్ణయాన్ని హక్కుల సంఘాలు స్వాగతి�
Supreme Court:
చిన్నారి మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఓ నిందితుడికి మరణశిక్షను రద్దు చేసి 20 ఏళ్ల జీవిత ఖైదును విధించింది. తమిళనాడులో 2009లో ఓ ఏడేళ్ల చిన్నారిని సుందర్రాజన్ మర్డర్ చేశాడు. ఆ ఘటనలో ఇవా�
Nimisha Priya Case | నిమీష ప్రియ.. కరడుగట్టిన హంతకురాలు కాదు. సాధారణ మహిళ. ప్రాణాలు తీయడం వృత్తి కాదు, ప్రవృత్తి అంతకంటే కాదు. ప్రాణాలు నిలిపే నర్సు ఉద్యోగం ఆమెది. పంజరంలో చిలుకను చేసి, పడక మీద ఆటబొమ్మగా మార్చి.. ఆనందపడిప�
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వీరు చనిపోయేదాకా జైలులోనే ఉంచాలని ఆ
Kim Jong-Un | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని ఒక మానవ హక్కుల సంస్థ చెప్పింది. కేవలం కొన్ని దక్షిణ కొరియా వీడియోలు చూసినందుకు గత మూడేళ్లలో ఏడుగురు అమాయకులకు ఆయ