దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్తో (Bengaluru Roads) వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతుండంతో కంపెనీలు తరలివెళ్లిపోతున్నాయి.
పెద్దపల్లి జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కోసం 100 శాతం సబ్సిడీ పై ఉచితంగా అందించేందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 తేదిని చివరితేదిగా నిర్ణయించినట్లు జిల్లా సంక్
Rajeev Yuva Vikasam | తహశీల్దార్ కార్యాలయంలో సర్వర్ సమస్య వల్ల కుల ఆదాయ ధృవపత్రాలు రాక యువకులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ మండల యువత ప్రధాన కార్యదర్శి అత్తిలి నాగరాజు తెలిపారు.
Manipur Governor | మణిపూర్ ప్రజలు ఆయుధాలను అప్పగించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా చివరి అవకాశం ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగిస్తుండటంతో గడువును పొడిగించారు.
Firearms Surrendered | మణిపూర్లోని కొండ, లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పిలుపునకు వారు స్పందిస్తున్నారు. దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగిన ఆయుధాలను ప్రజలు పెద్ద సంఖ�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి సుప్రీంకోర్టు డెడ్లైన్ ఇచ్చింది. ఎన్నికల్లో ‘గడియారం’ గుర్తు వినియోగంపై క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వివ�
కార్పొరేట్ సామ్రాజ్యం... సామర్థ్యాలు, నైపుణ్యాలు... ఇక్కడ ఎంట్రీపాస్లు. టార్గెట్లు, డెడ్లైన్లు... రోజు వారీ పఠన మంత్రాలు. అనారోగ్యం, అకాల మరణం... నిష్క్రమణ మార్గాలు! అందరికీ కాకపోయినా చాలామంది విషయంలో ఇది
Aadhaar Update: ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు మరో అవకాశం కల్పించారు. ఆన్లైన్లో అప్డేట్ కోసం డెడ్లైన్ను సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడగించారు. ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రెస్, పుట్టిన రోజు, వయసు, లింగం, మ�
Aadhar-Ration Card Link | రేషన్ కార్డు, ఆధార్ మధ్య అనుసంధానానికి కేంద్రం మరో అవకాశం తెచ్చింది. రేషన్ కార్డు -ఆధార్ అనుసంధాన గడువు మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
AP Law Set | ఏపీలోని న్యాయ కళాశాలల్లో వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ (Law Set ), పీజీ లా సెట్ దరఖాస్తు గడువును పెంచినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో రేషన్కార్డు (Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్కార్డు కేవైసీ (Ration Card E-KYC) ప్రక్రియను తర్వలో ముగించనుంది.
దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్ల మార్పిడీక�
ఈపీఎఫ్వో (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ (Higher pension) దరఖాస్తులకు (Applications) మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు (Deadline) మంగళవారం (జూలై 11) ముగియనుంది.